
February 23, 2026
bus accident in nepal:నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ధాడింగ్ జిల్లా పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. ఫోఖారా నుంచి ఖాట్మండుకు బయలుదేరిన ప్రయాణికుల బస్సు అదుపుతప్పి త్రిశూలి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.



_1765714447261.jpg&w=2560&q=80)




_1772030619816.jpg&w=2560&q=75)
_1772030297583.jpg&w=2560&q=75)
_1772029695292.jpg&w=2560&q=75)