
April 19, 2026
chandrababu to campaign in tamil nadu: ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థుల తరఫున ఈ నెల 20, 21 తేదీల్లో పర్యటించనున్నారు.
Read More
April 19, 2026
chandrababu to campaign in tamil nadu: ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థుల తరఫున ఈ నెల 20, 21 తేదీల్లో పర్యటించనున్నారు.
Read More
February 3, 2026
prime minister modi:ఇండియా- అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక ములుపు తిరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై పలువురు రాజకీయ పార్టీ నాయకులు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ఇవాళ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ కార్యకలాపాలకు ముందు ఎన్డీఏ పార్లమెంట్ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని శాలువాతో సత్కరించారు.
Read More
January 4, 2026
cm chandra babu: భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషల్ ఎయిర్పోర్టులో ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి విమానం ల్యాండింగ్ సక్సెస్ కావడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
Read More
August 1, 2025
Lok Sabha: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 10 రోజులు అవుతున్నా లోక్ సభలో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీహార్ లో ఈసీ నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా ...
Read More
July 31, 2025
TamilNadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఎన్డీయే నుంచి వైదొలగారు. ఈ మేరకు సెల్వంకు నమ్మినబంటు రామచంద్రన్ ప్రకటించారు. రామచంద్రన్ ప్రకటిస్తున్న సమయంలో...
Read More
June 26, 2025
Akhanda Godavari project: అఖండ గోదావరి ప్రాజెక్ట్ పనులకు రాజమండ్రి వద్ద శంకుస్థాపన జరిగింది. కార్యక్రమానికి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎంపీ పురంధేశ్వరి హ...
Read MoreMay 25, 2025
PM Modi Meeting with NDA CM's: ప్రధాని మోదీ ఇవాళ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన ఈ మీటింగ్ కు పలువురు కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు. సమావేశంలో ము...
Read MoreMay 22, 2025
MLC Kavitha Letter to KCR: స్వదస్తూరితో కేసీఆర్కు కవిత రాసిన లేఖ సంచలన రేపుతోంది. ఆరు పేజీ లేఖలో పార్టీలో జరుగుతున్న తప్పులను గురించి ప్రస్తావించారు. లోపాల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. 2001 నుంచి మ...
Read MoreJune 11, 2024
ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికయ్యారు. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్లో భేటీ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
Read MoreJune 7, 2024
లోక్ సభలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపికైన నరేంద్రమోదీ ... ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను పార్టీ కోసం ఎనలేని కృషి చేసిన పార్టీ కార్యకర్తలను అభినందించారు.
Read MoreJune 5, 2024
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయదుందుభి సాధించిన టీడీపీ ఫుల్ జోష్లో ఉంది. అలాగే లోకసభ ఎన్నికల్లో టీడీపీ 16 సీట్లు సాధించింది. ప్రస్తుతం బాబు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు.
Read MoreSeptember 25, 2023
అన్నాడీఎంకే ( ఏఐఏడీఎంకే) పార్టీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)తో తమ బంధం ముగిసినట్లేనని ప్రకటించింది. సోమవారం తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం తర్వాత అన్నాడీఎంకే ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
Read MoreSeptember 22, 2023
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జెడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి శుక్రవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలుసుకున్నారు. అధికారికంగా ఎన్డీఏలో చేరారు. అమిత్ షా, కుమార స్వామి సమావేశంలో బీజేపీ ప్రెసిడెంట్ జెపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా హాజరయ్యారు.
Read MoreJuly 18, 2023
ఐక్యత కోసం పిలుపుతో, 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడానికి 26 ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు బెంగళూరులో కీలక సమావేశానికి హాజరవుతున్నారు. దీనికి ప్రతిగా ఈరోజు తర్వాత న్యూఢిల్లీలో బీజేపీ మెగా మీట్ నిర్వహించనుంది. చర్చల ఎజెండాను లాంఛనంగా చేయడానికి ప్రతిపక్ష అగ్రనేతలు నిన్న విందు సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అధికారికంగా చర్చలు జరగనున్నాయి.
Read MoreAugust 8, 2022
బీహార్లో జేడీయూ బీజేపీ పొత్తు మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బీజేపీ- జేడీయూల మధ్య దూరాన్ని పెంచాయి. మార్చి 14న బీహార్ అసెంబ్లీలో సిఎం నితీష్ కుమార్ నిగ్రహాన్ని కోల్పోయి, స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నలను లేవనెత్తడం ద్వారా రాజ్యాంగాన్ని
Read MoreJuly 19, 2022
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జగ్దీప్ ధన్కర్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా , కేంద్రమంత్రులు రాజ్నాథ్సింగ్, అమిత్షా హాజరయ్యారు. వచ్చే నెల 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. ధన్కర్ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కూడా హాజరయ్యారు.
Read MoreApril 30, 2026

April 30, 2026
April 29, 2026