Home/Tag: national news
Tag: national news
Bus accident in Srinagar:ఘోర బస్సు ప్రమాదం.. స్పాట్‌లో 15మంది మృతి
Bus accident in Srinagar:ఘోర బస్సు ప్రమాదం.. స్పాట్‌లో 15మంది మృతి

April 20, 2026

bus accident in srinagar:జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికుల బస్సు అదుపుతప్పి కొండపై నుంచి దొర్లిపడటంతో 15 మంది స్పాట్‌లోనే మృతి చెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Read More
Kashmir:పహల్గామ్ వార్షికోత్సవం.. కాశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
Kashmir:పహల్గామ్ వార్షికోత్సవం.. కాశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

April 20, 2026

tight security arrangements in kashmir:పహల్గామ్‌లో జరిగిన ఘోర ఉగ్రదాడి మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. 2025 ఏప్రిల్ 22న జరిగిన ఈ దారుణ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది అదే తేదీని సున్నితమైన సందర్భంగా పరిగణించిన భద్రతా సంస్థలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విస్తృత చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలు, సున్నిత ప్రాంతాల చుట్టూ అదనపు బలగాలను మోహరించారు.

Read More
CM Mamata Banerjee: మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయ కుతంత్రాలు
CM Mamata Banerjee: మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయ కుతంత్రాలు

April 19, 2026

cm mamata banerjee: పశ్చిమ బెంగాల్ వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం మరోసారి రాజకీయ సెగలు పుట్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లు వెనుక "రాజకీయ కుతంత్రాలు" ఉన్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించగా, మహిళా సాధికారతకు టీఎంసీ అడ్డుపడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు.

Read More
Prakash Raj: మరోసారి వివాదంలో నటుడు..
Prakash Raj: మరోసారి వివాదంలో నటుడు..

April 18, 2026

prakash raj: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (prakash raj) మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి తన నటనతో కాకుండా, ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల చిక్కుల్లో పడ్డారు. రామలక్ష్మణులపై ప్రకాశ్ రాజ్ (prakash raj) అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో, తిరుమల తిరుపతి దేవస్థానాల (ttd) బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆయనపై పరువు నష్టం దావా దాఖలు చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Read More
Womens reservation:మహిళా బిల్లు చుట్టూ బీజేపీ-కాంగ్రెస్ పోరు..
Womens reservation:మహిళా బిల్లు చుట్టూ బీజేపీ-కాంగ్రెస్ పోరు..

April 18, 2026

womens reservation:చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని భావిస్తే, 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఇండియా కూటమి నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు వారు వెల్లడించారు.

Read More
FSSAI: రసాయనాలతో పండ్లు మాగబెడితే కఠిన చర్యలు: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు
FSSAI: రసాయనాలతో పండ్లు మాగబెడితే కఠిన చర్యలు: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు

April 17, 2026

sai key instructions to states: వేసవికాలం వచ్చిందంటే రోజులో ఒక పండు తినాల్సిందే. ఎండాకాలం మామిడి పండ్ల సీజన్ కావడంతో పండ్ల మార్కెట్‌‌ల్లో వాటి సందడే వేరేలా ఉంటుంది.

Read More
Uttar Pradesh:యూపీలో దారుణం.. రసగుల్లాలు ఎక్కువ తిన్నాడని బాలుడిపై అమానుషం!
Uttar Pradesh:యూపీలో దారుణం.. రసగుల్లాలు ఎక్కువ తిన్నాడని బాలుడిపై అమానుషం!

April 17, 2026

uttar pradesh:ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణ ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఒక చిన్నారి తీపి పదార్థం అంటే ఇష్టం ఉండటం సహజం. కానీ అదే కారణంగా అతడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం అనేది మానవత్వాన్ని ప్రశ్నించే సంఘటనగా మారింది. పెళ్లి వేడుకలో ఆనందంగా పాల్గొనాల్సిన ఒక బాలుడు, ఇప్పుడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

Read More
Amit Shah: ఏపీలో 38, తెలంగాణలో 26 స్థానాలు: అమిత్‌ షా
Amit Shah: ఏపీలో 38, తెలంగాణలో 26 స్థానాలు: అమిత్‌ షా

April 16, 2026

amit shah: భారతదేశ రాజకీయ ముఖచిత్రంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికేలా మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపడి ఉన్న డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

Read More
Delimitation: ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు: కేంద్ర న్యాయశాఖ మంత్రి
Delimitation: ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు: కేంద్ర న్యాయశాఖ మంత్రి

April 16, 2026

delimitation: లోక్‌సభ స్థానాల పునర్విభజన (delimitation) అంశంపై దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌ కీలక ప్రకటనలు చేశారు.

Read More
Punjab:పంజాబ్‌లో ఉగ్ర కుట్ర భగ్నం.. ఐఎస్ఐ సంబంధాలు ఉన్న నిందితుడి అరెస్ట్
Punjab:పంజాబ్‌లో ఉగ్ర కుట్ర భగ్నం.. ఐఎస్ఐ సంబంధాలు ఉన్న నిందితుడి అరెస్ట్

April 16, 2026

terrorist conspiracy foiled in punjab:పంజాబ్‌లో భద్రతా దళాలు తాజాగా ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేసినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం, స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్ కలిసి అమృత్‌సర్, మొహాలీ ప్రాంతాల్లో సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్న ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Read More
Delimitation: డీలిమిటేషన్‌తో సౌత్ ఓటమి..!
Delimitation: డీలిమిటేషన్‌తో సౌత్ ఓటమి..!

April 14, 2026

delimitation: దేశ రాజకీయాల్లో ఇప్పుడు గడబిడ రేపుతున్న అంశం నియోజకవర్గాల పునర్విభజన. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ ఈ అంశంపై చర్చ మొదలుకావడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఒకరకమైన ఆందోళన కనిపిస్తోంది. జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్యను పెంచాలని భావిస్తే అది అక్షరాలా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు శాపంగా మారే ప్రమాదం ఉంది.

Read More
Chhattisgarh Boiler Explosion: ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి
Chhattisgarh Boiler Explosion: ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి

April 14, 2026

chhattisgarh boiler explosion: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ పారిశ్రామిక ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సక్తి జిల్లాలోని వేదాంత పవర్ ప్లాంట్‌లో బాయిలర్ పేలిన ఘటనలో ప్రాణనష్టం సంభవించడం కలచివేసే అంశం. ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బాయిలర్ పేలడంతో భారీ శబ్దం వినిపించింది. ఈ పేలుడు ధాటికి 10 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, సుమారు 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సంభవించిన సమయంలో ప్లాంట్‌లో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉండటంతో క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More
Ambedkar Jayanti 2026: అంబేడ్కర్ విగ్రహం ఎప్పుడూ నీలిరంగు సూట్ లోనే ఎందుకు ఉంటుంది? ఆ రంగు వెనుక ఉన్న సందేశం ఇదే!
Ambedkar Jayanti 2026: అంబేడ్కర్ విగ్రహం ఎప్పుడూ నీలిరంగు సూట్ లోనే ఎందుకు ఉంటుంది? ఆ రంగు వెనుక ఉన్న సందేశం ఇదే!

April 14, 2026

ambedkar jayanti 2026: భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక విప్లవకారుడు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా నీలిరంగు రెపరెపలాడుతోంది. కేవలం ఒక రాజకీయ రంగుగానే కాకుండా, ఆత్మగౌరవానికి, సమానత్వానికి ప్రతీకగా మారిన ఈ 'నీలం' వెనుక ఉన్న చరిత్ర చాలా లోతైనది.

Read More
Narendra Modi:2029 లోక్‌సభ నాటికి మహిళలకు 1/3 సీట్లు.. మోదీ హామీ
Narendra Modi:2029 లోక్‌సభ నాటికి మహిళలకు 1/3 సీట్లు.. మోదీ హామీ

April 14, 2026

narendra modi:ప్రధాని దేశ మహిళలకు రాసిన లేఖలో రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా భారత రాజ్యాంగం మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పలు రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారని, అదే ఉత్సాహంతో చట్టసభల్లోనూ వారి భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Read More
Uttar Pradesh:ఫస్ట్ నైట్ రోజే వరుడికి షాక్.. శోభనం కోసం రూ.90 లక్షలు డిమాండ్.. ఇవ్వకపోతే..?
Uttar Pradesh:ఫస్ట్ నైట్ రోజే వరుడికి షాక్.. శోభనం కోసం రూ.90 లక్షలు డిమాండ్.. ఇవ్వకపోతే..?

April 14, 2026

uttar pradesh:ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకున్న ఒక సంఘటన సమాజాన్ని కుదిపేసింది. పెళ్లి అనే పవిత్రమైన బంధం నమ్మకం, ప్రేమ, పరస్పర గౌరవంపై నిలబడాలి. కానీ, ఈ ఘటనలో ఆ విలువలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఒక యువకుడు తన జీవిత భాగస్వామిగా భావించి పెళ్లి చేసుకున్న యువతి, మొదటి రాత్రే అతని ముందుంచిన డిమాండ్ అతని జీవితాన్నే కలవరపరిచింది.

Read More
Delhi liquor case: దర్యాప్తు సంస్థలపై కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు
Delhi liquor case: దర్యాప్తు సంస్థలపై కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు

April 13, 2026

delhi liquor case: ఢిల్లీ మద్యం కుంభకోణం (delhi liquor scam) కేసులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) హైకోర్టులో స్వయంగా తన వాదనలు వినిపించడం చర్చనీయాంశమైంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించకూడదని కోరుతూ కేజ్రీవాల్ 'రెక్యూసల్' (recusal) పిటిషన్ దాఖలు చేశారు. విచారణ ప్రక్రియలో పక్షపాతం ఉండే అవకాశం ఉందని, గతంలో సాక్షుల వాంగ్మూలాలపై కోర్టు చేసిన వ్యాఖ్యలు తనను ముందుగానే దోషిగా చిత్రీకరించేలా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Read More
Delhi:ఎక్సైజ్ కేసులో కీలక మలుపు.. నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ
Delhi:ఎక్సైజ్ కేసులో కీలక మలుపు.. నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

April 13, 2026

delhi high court:ఢిల్లీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. సీబీఐ నమోదు చేసిన ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఈ పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో విచారణను నిర్వహిస్తున్న జస్టిస్ స్వరనా కాంత శర్మను మార్చాలని కోరుతూ కేజ్రీవాల్ ఈ దరఖాస్తు సమర్పించారు.

Read More
South Kashmir:అమర్‌నాథ్ యాత్ర 2026 తేదీలు ఖరారు
South Kashmir:అమర్‌నాథ్ యాత్ర 2026 తేదీలు ఖరారు

April 12, 2026

south kashmir:దక్షిణ కశ్మీర్‌లో సముద్ర మట్టానికి సుమారు 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర క్షేత్రంఅమర్‌నాథ్ గుహ దర్శనార్థం ప్రతి సంవత్సరం జరిగే అమర్ నాథ్ యాత్ర 2026 సంవత్సరానికి సంబంధించిన తేదీలు అధికారికంగా ప్రకటించారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ విషయాన్ని వెల్లడించారు.

Read More
RBI: సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్‌బీఐ 5 కీలక ప్రతిపాదనలు
RBI: సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్‌బీఐ 5 కీలక ప్రతిపాదనలు

April 11, 2026

rbi: డిజిటల్ చెల్లింపులు పెరిగేకొద్దీ, అదే స్థాయిలో కేటుగాళ్లు పంజా విసురుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుల కష్టార్జితానికి రక్షణ కల్పించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (rbi) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు ఆర్‌బీఐ సిద్ధం చేసిన 5 కీలక ప్రతిపాదనలు ఇవే..

Read More
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఆటకు ఫిదా.. విరాట్ కోహ్లీ సర్‌ప్రైజ్ గిఫ్ట్!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఆటకు ఫిదా.. విరాట్ కోహ్లీ సర్‌ప్రైజ్ గిఫ్ట్!

April 11, 2026

vaibhav sooryavanshi: యవ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (vaibhav sooryavanshi) పేరు ఇప్పుడు ఐపీఎల్ 2026లో మారుమోగిపోతోంది. గౌహతీ వేదికగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన పోరులో ఈ 15 ఏళ్ల కుర్రాడు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం వయసులోనే చిన్నవాడైనా, మైదానంలో అతను చూపించిన పరిణతి, దూకుడు చూసి దిగ్గజ ఆటగాళ్లే నోరెళ్లబెడుతున్నారు.

Read More
Karnataka:హైకింగ్ ట్రిప్ విషాదం.. నాలుగు రోజుల తర్వాత బాలిక మృతదేహం
Karnataka:హైకింగ్ ట్రిప్ విషాదం.. నాలుగు రోజుల తర్వాత బాలిక మృతదేహం

April 11, 2026

girl dies in karnataka:కర్ణాటకలో హైకింగ్‌కు వెళ్లి అదృశ్యమైన కేరళకు చెందిన 14 ఏళ్ల బాలిక శ్రీ నంద మృతదేహం నాలుగు రోజుల తర్వాత లభించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పాలక్కాడ్‌కు చెందిన ఈ 10వ తరగతి విద్యార్థిని, సుమారు 40 మంది బంధువులతో కలిసి కుటుంబ విహారయాత్రలో భాగంగా కర్ణాటకకు వెళ్లింది.

Read More
Mumbai: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1లో స్వల్ప అగ్నిప్రమాదం
Mumbai: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1లో స్వల్ప అగ్నిప్రమాదం

April 9, 2026

mumbai: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (csmia) టెర్మినల్-1లో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం ప్రయాణికులను కాసేపు ఆందోళనకు గురిచేసింది. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం.. గురువారం సాయంత్రం సుమారు 6:10 గంటల ప్రాంతంలో టెర్మినల్-1లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు గుర్తించారు. మంటలు కనిపించిన వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు (emergency response teams) అప్రమత్తమయ్యాయి.

Read More
Assembly Election Polling:మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ పోలింగ్ ప్రారంభం.. ఓటర్లకు మోదీ, రాహుల్ పిలుపు
Assembly Election Polling:మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ పోలింగ్ ప్రారంభం.. ఓటర్లకు మోదీ, రాహుల్ పిలుపు

April 9, 2026

assembly election polling:అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ప్రజాస్వామ్య పండుగగా భావించే ఈ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇదే విధంగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఓటర్లను ఉత్సాహపరుస్తూ, బాధ్యతగా ఓటు వేయాలని కోరారు.

Read More
Assembly Election 2026: ఎన్నికల నగారా.. అసోం, కేరళ, పుదుచ్చేరిలో రేపే క్లైమాక్స్.. మే 4న అసలు రిజల్ట్!
Assembly Election 2026: ఎన్నికల నగారా.. అసోం, కేరళ, పుదుచ్చేరిలో రేపే క్లైమాక్స్.. మే 4న అసలు రిజల్ట్!

April 8, 2026

assembly election 2026: దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరాటంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రేపు అనగా ఏప్రిల్ 9వ తేదీన రెండు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.

Read More
Airlines: విమానయాన సంస్థలకు కేంద్రం ఊరట
Airlines: విమానయాన సంస్థలకు కేంద్రం ఊరట

April 8, 2026

airlines: ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ యుద్ధం వంటి పరిణామాల వల్ల తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. విమానయాన రంగాన్ని ఆదుకోవడంలో భాగంగా విమానాశ్రయ రుసుములను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పరిశ్రమ వర్గాల్లో ఆశాజనక వాతావరణాన్ని నింపింది.

Read More
Page 1 of 70(1743 total items)