April 20, 2026
bus accident in srinagar:జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికుల బస్సు అదుపుతప్పి కొండపై నుంచి దొర్లిపడటంతో 15 మంది స్పాట్లోనే మృతి చెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Read More

_1776590002798.jpg&w=1920&q=80)
_1776504212850.jpg&w=1920&q=80)



_1776171646234.jpg&w=1920&q=80)

_1776081521485.jpg&w=1920&q=80)
_1775904349442.jpg&w=1920&q=80)

_1775639292047.jpg&w=1920&q=80)


