_1771071062811.png&w=1920&q=80)
February 14, 2026
telangana: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (ccea) సమావేశం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల రంగానికి భారీ ఊతాన్నిచ్చే పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది.
Read More

