
Tragedy: ముంబైలో దారుణం.. లోకల్ ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురు మృతి
June 9, 2025
Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర విషాదం జరిగింది. ముంబ్రా రైల్వేస్టేషన్ లో లోకల్ ట్రైన్ నుంచి జారి పట్టాలపై పడి ఐదుగురు మృతి చెందారు. అసలే ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది...

_1765380369398.jpg)



_1765376020287.jpg)