March 10, 2026
mumbai:భారత దేశంలో చమురు, గ్యాస్ కొరత వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తుంది. దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని ఓ వైపు కేంద్ర సర్కార్ చెప్పినప్పటికీ పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తోంది. గ్యాస్ సిలిండర్ల కొరత వలన మహానగరమైన ముంబైలోని 20శాతం హోటళ్లు మూసివేయబడ్డాయి.



_1771064204778.png&w=2560&q=80)

_1770262135763.jpg&w=2560&q=80)


















_1773131871446.jpg&w=2560&q=75)
