
January 29, 2026
medaram jatara 2026: తెలంగాణ కుంభమేళాగా, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. అడవి బిడ్డల ఆరాధ్య దైవం, అన్యాయంపై ఎదిరించిన వీరమాత సమ్మక్క తల్లి ఆగమనం జాతరలోనే అత్యంత ఉత్కంఠభరితమైన, పవిత్రమైన ఘట్టం.
Read More
