
April 3, 2026
rajnath singh:తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రస్తుత భద్రతా పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి పొరుగు దేశమైన పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా, భారత్ “అపూర్వమైన, నిర్ణయాత్మక” చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
Read More

_1770878739438.jpg&w=1920&q=80)
