
February 18, 2026
rajnath singh:త్రివిధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) పోరాట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ తో అత్యాధునిక డస్సాల్ట్ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై భారత్ ముందడుగు వేస్తోంది. సుమారు రూ. 3.25 లక్షల కోట్ల అంచనాతో 114 రఫేల్ ఫైటర్ జెట్ల సరఫరాకు ఒప్పందం కుదిరే అవకాశముందని తెలుస్తోంది.
Read More
_1770878739438.jpg&w=1920&q=80)
