
January 21, 2026
ponnam prabhakar: గత బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎంతో అవినీతి జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కవిత అడిగిన ప్రశ్నలకు, ఆమె చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పలేదని ఆయన పేర్కొన్నారు.

_1767011214978.jpg)










_1769001509850.jpg)
_1769000317976.jpg)


