
February 18, 2026
ponguleti srinivas reddy: రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఈ పోర్టల్ పనితీరును, అందులో జరిగిన అక్రమాలను విశ్లేషిస్తుంటే 'తీగ లాగితే డొంక కదిలినట్లు' విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.
Read More

