
March 26, 2026
jaishankar comments:పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అయితే, ఈ ప్రతిపాదనపై భారత్ తన స్పష్టమైన వైఖరిని వెల్లడించింది.
Read More

