
February 6, 2026
sammakka-saralamma: మేడారం జాతరలో సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లకు భక్తులు సమర్పించుకున్న కానుకల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రక్రియను చేపట్టారు.

February 6, 2026
sammakka-saralamma: మేడారం జాతరలో సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లకు భక్తులు సమర్పించుకున్న కానుకల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రక్రియను చేపట్టారు.
_1769834922501.jpg&w=2560&q=80)
January 31, 2026
heavy traffic jam at medaram: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర చివరి రోజుల్లో భక్తుల తాకిడితో రహదారులన్నీ స్తంభించిపోయాయి. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో దాదాపు 8 నుంచి 14 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 3-4 రోజులుగా జాతరలో ఉన్న భక్తులు శుక్రవారం మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణం కావడంతో, వాహనాల రద్దీతో దారులు కిక్కిరిసిపోయాయి.
_1769837826217.jpg&w=2560&q=80)
January 31, 2026
medaram jatara: ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర లక్షలాది భక్తుల రాకతో జనసంద్రంగా మారింది. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి ఆదివాసి గిరిజనులు, భక్తులు మేడారానికి తరలివచ్చారు. దీంతో వనదేవతల ప్రాంగణం భక్తజనంతో కిక్కిరిసిపోయింది.
_1769776671845.jpg&w=2560&q=80)
January 30, 2026
governor jishnu dev varma: తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో జరుగుతున్న సమ్మక్క, సారలమ్మ మహా జాతరను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సందర్శించారు. ఆయన వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గవర్నర్ తులాభారం నిర్వహించి, అమ్మవార్లకి బంగారం సమర్పించారు.
_1769759257637.jpg&w=2560&q=80)
January 30, 2026
medaram jatara 2026: ములుగు జిల్లాలోని మేడారం భక్తజనం జాతరగా మారింది. భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో వనదేవతల ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. మేడారానికి వచ్చే దారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. సమ్మక్క-సారలమ్మలకు భక్తులు ఎత్తు బంగారం, బెల్లం నైవేద్యంగా సమర్పించి కోరికలు తీర్చుకుంటున్నారు.

January 30, 2026
medaram jatara 2026 price hike:మేడారంలో వనదేవతల జాతర ఘనంగా జరుగుతోంది. ఈ జాతర కోసం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే మేడారం జాతరలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు.

January 29, 2026
medaram jatara 2026: తెలంగాణ కుంభమేళాగా, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. అడవి బిడ్డల ఆరాధ్య దైవం, అన్యాయంపై ఎదిరించిన వీరమాత సమ్మక్క తల్లి ఆగమనం జాతరలోనే అత్యంత ఉత్కంఠభరితమైన, పవిత్రమైన ఘట్టం.
_1769686912749.jpg&w=2560&q=80)
January 29, 2026
minister ponguleti srinivas: మేడారం అభివృద్ధికి కేంద్రం రూ.3.26 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటన అబద్ధం అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నయా పైసా సాయం కూడా చేయలేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
_1769666563126.jpg&w=2560&q=80)
January 29, 2026
medaram jathara: మేడారం మహా జాతరకు భక్తులు పోటెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులను సురక్షితంగా తల్లుల చెంతకు చేర్చడం కోసం ఆర్టీసీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. భక్తులకు సరైన సమయంలో తల్లుల సేవలు అందేలా చేసేందుకు 4 వేల బస్సులు అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేశారు.

January 29, 2026
sammakka saralamma jatara: మేడారం మహాజాతరను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం జాతర ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.

January 29, 2026
medaram jathara:ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజుల ఆగమనంతో మేడారం జాతరలో తొలి ఘట్టం పూర్తి అయ్యింది. మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో అత్యంత కీలకమైన ప్రధాన ఘట్టం గురువారం ఆవిష్కృతం కానుంది.
_1769612938490.jpg&w=2560&q=80)
January 28, 2026
medaram jatara: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క-సారలమ్మ మహా జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే, భక్తి పారవశ్యంతో వనదేవతల దర్శనానికి వస్తున్న భక్తులకు స్థానిక వ్యాపారులు, భూస్వాముల నుంచి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వస్తువుల ధరలు పెరగడం ఒకెత్తయితే, చెట్టు నీడను కూడా అద్దెకు విక్రయిస్తుండటం మేడారంలో వింతగా మారింది.
_1769584132708.jpg&w=2560&q=80)
January 28, 2026
minister seethakka: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల గ్రామంలో నిర్వహించిన సమ్మక్క భర్త పగిడిద్దరాజు వేడుకలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పూజారులకు కొత్త బట్టలు, డోలీలు అందజేశారు.
_1769571563041.jpg&w=2560&q=80)
January 28, 2026
medaram jatara: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర నేటి నుంచి నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర నేడు ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతరకు కోట్ల మంది భక్తులు తరలివచ్చి ఆ వనదేవతలను దర్శించుకోనున్నారు.
_1769567742580.jpg&w=2560&q=80)
January 28, 2026
road accident in jayashankar bhupalapalli:రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజులకు అధికమవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మేడారం వనదేవతల జాతరకు వెళ్తున్న భక్తులు ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా పరువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
_1769525299627.png&w=2560&q=80)
January 27, 2026
kcr: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
_1769181779036.jpg&w=2560&q=80)
January 23, 2026
medaram jatara 2026: మేడారం మహా జాతరను వైభవంగా నిర్వహించేందుకు కేంద్రం ముందడుగు వేసింది. మహా జాతర కోసం కేంద్ర పర్యాటక, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా రూ. 3.70 కోట్ల నిధులు రిలీజ్ చేశాయి. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు విడులయ్యాయి.

January 23, 2026
special trains announced for medaram jatara: ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను 28 నుంచి నడపనుంది.
_1769137546277.jpg&w=2560&q=80)
January 23, 2026
helicopter services start in medaram:ములుగు జిల్లా మేడారం మహా జాతరకు సర్వం సిద్ధమైంది. జనవరి 28తేదీ నుంచి 31వరకు ఈ జాతర జరగనుంది. ఈ అయితే వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ మహా జాతరలో హెలికాప్టర్ విహారం చేయనున్నాయి. గురువారం ములుగులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క జెండా ఊపి దీన్ని హెలికాప్టర్ను ప్రారంభించారు.

January 21, 2026
actress tina shravya: నటి టీనా శ్రావ్య టాలీవుడ్లో ‘కమిటీ కుర్రోళ్లు’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంటి మూవీలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ నటి వివాదంలో చిక్కుకున్నారు.
_1768968013683.jpg&w=2560&q=80)
January 21, 2026
medaram jatara 2026: నేడు మేడారంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. నేడు మేడారంలో మండమెలిగే పండుగను ఆలయ పూజారులు నిర్వహించనున్నారు. మేడారం, కన్నెపల్లిలోని ఆలయాల్లో వనదేవతల పూజా సామాగ్రిని శుద్ధి చేసే కీలకమైన మండమెలిగే పండుగను ఆలయ పూజారులు నిర్వహించారు. ఇవాళ, రేపు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

January 20, 2026
medaram special buses: మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతర సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. ఈనెల 28, 29, 30, 31వ తేదీల్లో మహాజాతర జరగనుండగా భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది.

January 19, 2026
telangana municipal elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికలకు ఇన్ఛార్జ్లుగా మంత్రులను నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు సీఎం రేవంత్ బాధ్యతలు అప్పగించారు.

January 19, 2026
cm revanth reddy:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులతో కలిసి ఇటీవల సుమారు రూ.101కోట్లతో ఆధునీకరించిన సమ్మక్క-సారలమ్మ గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

January 18, 2026
telangana cabinet: సమ్మక-సారలమ్మ జాతర నేపథ్యంలో ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుంతోంది. ఈ సమావేశంలో 22 అంశాలపై చర్చించారు.
March 10, 2026
March 10, 2026