_1772172074832.jpg&w=1920&q=80)
February 27, 2026
delhi liquor policy case:ఢిల్లీ మద్యం విధాన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (aap)కు కీలక ఉపశమనం లభించింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా ప్రకటించింది. తీర్పు వెలువడిన అనంతరం కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు.
Read More

_1776085461768.jpg&w=1920&q=35)