_1775899465958.jpg&w=1920&q=80)
April 11, 2026
pm modi: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్బ బర్ధమాన్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార టీఎంసీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొనాలంటే 'డబుల్ ఇంజిన్ సర్కార్' (కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ పాలన) అనివార్యమని ఆయన స్పష్టం చేశారు.
Read More


