_1769593294625.jpg&w=2560&q=80)
January 28, 2026
mamata banerjee: మహారాష్ట్ర బారామతిలో ఈ రోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే, ఇందులో ఏదో కుట్ర దాగి ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

_1767973930419.png&w=2560&q=80)






