
February 19, 2026
mahesh kumar goud: కాంగ్రెస్ జాతీయాధ్యక్షడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు గురువారం భేటీ అయ్యారు. ఈ సమావేశలో పలు కీలక అంశాలపై ఖర్గే చర్చించారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై సుమారు 2 గంటలపాటు సమీక్ష నిర్వహించారు.
Read More








