_1773741743212.jpg&w=1920&q=80)
March 17, 2026
హైదరాబాద్: డ్రగ్స్ టెస్ట్కు సీఎం రేవంత్ రెడ్డి (cm revanth reddy) సిద్దమని, కేసీఆర్ (kcr) కూడా సిద్ధం కావాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (mahesh kumar goud) అన్నారు. ఇవాళ మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల మొయినాబాద్ ఫాంహౌస్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రాకేశ్ రెడ్డి అరెస్టు, విందులో డ్రగ్స్ వినియోగం అంశాన్నీ ఆయన ప్రస్తావించారు. పాంహౌస్లో పట్టుబడింది బీఆర్ఎస్ నాయకులు కాదా..? అని ప్రశ్నించారు.
Read More




