Madhavi latha:ఎయిర్పోర్టు ప్రార్థనా గదిలో ఉద్రిక్తత.. బీజేపీ నేతపై నెటిజన్ల ఆగ్రహం
March 25, 2026
madhavi latha in delhi airport:బీజేపీ నేత మాధవీలత మరోసారి వివాదంలో నిలిచారు. తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన ఒక ఘటన ఆమెపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్ నేషనల్ విమానాశ్రయంలోని మహిళల ప్రార్థనా గదిలో ముస్లిం మహిళలు నమాజ్ చేస్తుండగా, మాధవీలత అక్కడికి వెళ్లి గట్టిగా దుర్గాస్తోత్రం పఠించడం ప్రారంభించినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read More


_1774422447120.jpg&w=1920&q=75)