LPG carrier: భారత్కు చేరుకున్న ‘నందా దేవి’.. గుజరాత్ పోర్టుకు నౌక
March 17, 2026
lpg carrier: ఎల్పీజీ చమురుతో రెండో నౌక మంగళవారం గుజరాత్ పోర్టుకు చేరుకుంది. ఎల్పీజీ ట్యాంకర్లతో కూడిన ఎంటీ నందాదేవి నౌక గుజరాత్లోని వాడినార్ పోర్టుకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
Read More
