Home/Tag: Lok Sabha
Tag: Lok Sabha
Priyanka Gandhi: ఏప్రిల్ 17 ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంక గాంధీ
Priyanka Gandhi: ఏప్రిల్ 17 ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంక గాంధీ

April 19, 2026

mp priyanka gandhi comments: మహిళా రిజర్వేషన్ల ముసుగులో దేశ సమాఖ్య స్వరూపాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్ర భగ్నమైందని కాంగ్రెస్ ​ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు.

Read More
Parliament: పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా.. ముగిసిన బ‌డ్జెట్ స‌మావేశాలు
Parliament: పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా.. ముగిసిన బ‌డ్జెట్ స‌మావేశాలు

April 18, 2026

parliament: లోక్‌సభ, రాజ్యసభ నిరవధిక వాయిదా పడ్డాయి. మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు శనివారంతో ముగిసాయి. మూడోరోజు సభలు ప్రారంభం కాగానే నిరవధిక వాయిదా వేశారు.

Read More
Priyanka Gandhi: చాణ‌క్యుడే ఖంగుతినేవాడు.. అమిత్ షాపై ప్రియాంకా గాంధీ జోక్
Priyanka Gandhi: చాణ‌క్యుడే ఖంగుతినేవాడు.. అమిత్ షాపై ప్రియాంకా గాంధీ జోక్

April 17, 2026

priyanka gandhi: ఎంపీ ప్రియాంకా గాంధీ న‌వ్వించారు. లోక్‌స‌భ‌లో చాలా సున్నితంగా మాట్లాడారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌, డీలిమిటేష‌న్ బిల్లుల‌పై లోక్‌స‌భ‌లో గురువారం ప్ర‌సంగించారు.

Read More
MP Shashi Tharoor: డీలిమిటేష‌న్ పొలిటిక‌ల్ డీమానిటైజేష‌న్: కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్
MP Shashi Tharoor: డీలిమిటేష‌న్ పొలిటిక‌ల్ డీమానిటైజేష‌న్: కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్

April 17, 2026

mp shashi tharoor: డీలిమిటేష‌న్ అనేది రాజకీయ డీమానిటైజేష‌న్ లాంటిద‌ని కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ అన్నారు. డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ వ‌ల్ల లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ మ‌ధ్య బ్యాలెన్స్ త‌ప్పుతుంద‌ని తెలిపారు.

Read More
PM Modi: విపక్షాలకు హెచ్చరిక.. క్షమించరాని తప్పు.. లోక్‌సభలో మోదీ కామెంట్స్
PM Modi: విపక్షాలకు హెచ్చరిక.. క్షమించరాని తప్పు.. లోక్‌సభలో మోదీ కామెంట్స్

April 16, 2026

pm modi: మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా అడుగులు వేస్తున్న వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో విపక్షాలకు ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. నారీ శక్తి వందన్ అధినియం బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, మహిళా సాధికారతపై తన ప్రభుత్వ నిబద్ధతను చాటిచెప్పారు.

Read More
Lok Sabha: లోక్‌సభలో సీట్ల పెంపునకు ప్రతిపాదన.. 850కి పెరగనున్న ఎంపీ స్థానాలు
Lok Sabha: లోక్‌సభలో సీట్ల పెంపునకు ప్రతిపాదన.. 850కి పెరగనున్న ఎంపీ స్థానాలు

April 14, 2026

lok sabha: పార్లమెంట్‌లో లోక్‌సభ సీట్ల పెంపునకు కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. లోక్‌సభ సీట్లు 543 నుంచి 850కి పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు డ్రాఫ్ట్ కాపీని రూపొందించిన పార్లమెంట్‌లోని పార్టీలకు, ఎంపీలకు అందజేసింది.

Read More
Capital Amaravati: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Capital Amaravati: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం

April 1, 2026

capital amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం పార్లమెంట్‌ సమావేశంలో బిల్లుపై సుమారు 2 గంటలపాటు చర్చ జరిగింది.

Read More
Amaravati Capital Bill: లోక్‌సభలో అమరావతి బిల్లు.. వైసీపీ వాకౌట్
Amaravati Capital Bill: లోక్‌సభలో అమరావతి బిల్లు.. వైసీపీ వాకౌట్

April 1, 2026

amaravati capital bill: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్రం చారిత్రాత్మక అడుగు వేసింది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Read More
Pemmasani: ఆంధ్రుల కలల రాజధాని అమరావతి: కేంద్ర మంత్రి పెమ్మసాని
Pemmasani: ఆంధ్రుల కలల రాజధాని అమరావతి: కేంద్ర మంత్రి పెమ్మసాని

April 1, 2026

union minister pemmasani: ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. బుధవారం అమరావతికి చట్టబద్ధత బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

Read More
Amaravati bill: లోక్‌సభ‌లో అమరావతి బిల్లు.. చర్చ ప్రారంభం
Amaravati bill: లోక్‌సభ‌లో అమరావతి బిల్లు.. చర్చ ప్రారంభం

April 1, 2026

amaravati bill: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్‌సభలో కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టింది. ఏపీ పునర్విభజన చట్టం పేరుతో బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ సభలో ప్రవేశపెట్టారు.

Read More
MP Kadiyam Kavya: జన్ విశ్వాస్ సవరణ బిల్లును వ్యతిరేకించిన వరంగల్ ఎంపీ
MP Kadiyam Kavya: జన్ విశ్వాస్ సవరణ బిల్లును వ్యతిరేకించిన వరంగల్ ఎంపీ

March 27, 2026

mp kadiyam kavya: జన్ విశ్వాస్ (సవరణ) బిల్లును లోక్‌సభలో వరంగల్ ఎంపీ కడియం కావ్య వ్యతిరేకించారు. వ్యాపార సౌలభ్యం పేరుతో తీసుకొస్తున్న బిల్లులో పలు కీలక నిబంధనలను డీక్రిమినలైజ్ చేయడం ద్వారా నియంత్రణ వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Read More
Anupriya Patel: నర్సింగ్ విద్య బలోపేతానికి చర్యలు: లోక్‌సభలో కేంద్ర మంత్రి
Anupriya Patel: నర్సింగ్ విద్య బలోపేతానికి చర్యలు: లోక్‌సభలో కేంద్ర మంత్రి

March 27, 2026

union minister anupriya patel: దేశంలో నర్సింగ్ విద్యను బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ లోక్‌సభలో వెల్లడించారు.

Read More
Lok Sabha: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50% పెంపు.. 2029 ఎన్నికల నుంచి అమలు
Lok Sabha: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50% పెంపు.. 2029 ఎన్నికల నుంచి అమలు

March 24, 2026

india to increase lok sabha and assembly seats by 50 percent: దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీసే నిర్ణయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని నిర్ణయం తీసుకుంది.

Read More
Lok Sabha Speaker: 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత.. రాహుల్‌, ప్రియాంకను కలిసిన సభ్యులు
Lok Sabha Speaker: 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత.. రాహుల్‌, ప్రియాంకను కలిసిన సభ్యులు

March 18, 2026

lok sabha speaker: బహిష్కరణకు గురైన 8 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై సస్పెన్షన్​ను లోక్​సభ రద్దు చేసింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని కేంద్ర మంత్రి కిర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ్ రిజిజు స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రవేశపెట్టారు. ఈ అంశంపై అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం నిర్వహించారు.

Read More
Lok Sabha Speaker: స్పీకర్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో చర్చ
Lok Sabha Speaker: స్పీకర్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో చర్చ

March 10, 2026

lok sabha speaker: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చింది. తీర్మానాన్ని కాంగ్రెస్‌ ఎంపీ మహమ్మద్‌ జావెద్‌ మంగళవారం సభలో ప్రవేశపెట్టారు. అనంతరం అవిశ్వాసంపై చర్చ ప్రారంభమైంది.

Read More
Om Birla: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం.. అప్పటి కూర్చీ ఎక్కను..
Om Birla: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం.. అప్పటి కూర్చీ ఎక్కను..

February 10, 2026

om birla: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తనపై వచ్చిన ఈ తీర్మానంపై తుది నిర్ణయం వెలువడే వరకు సభకు హాజరుకాకూడదని ఓం బిర్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Read More
Lok Sabha Speaker: స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ నోటీసు
Lok Sabha Speaker: స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ నోటీసు

February 10, 2026

lok sabha speaker: పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార, విపక్షాలు మాటలు తారాస్థాయికి చేశాయి.

Read More
Medigadda: మేడిగడ్డ.. అత్యంత ప్రమాదకర డ్యామ్‌: కేంద్రం
Medigadda: మేడిగడ్డ.. అత్యంత ప్రమాదకర డ్యామ్‌: కేంద్రం

January 29, 2026

official statement on dams in lok sabha: కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్‌ దేశంలో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న డ్యామ్‌ల జాబితాలో చేరింది. 2025 పోస్ట్‌-మాన్సూన్‌ తనిఖీల్లో తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజ్‌‌ను ఎన్‌డీఎస్‌ఏ కేటగిరీ-1గా వర్గీకరించింది.

Read More
Fake Currency: గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ స్వాధీనం
Fake Currency: గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ స్వాధీనం

August 11, 2025

Lok Sabha: గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగ వెల్లడించింది. 2023- 24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే (2.23 లక్షలు) ఈ సారి...

Read More
F-35 Fighter Jets: అమెరికాతో యుద్ధ విమానాలపై చర్చ జరగలేదు
F-35 Fighter Jets: అమెరికాతో యుద్ధ విమానాలపై చర్చ జరగలేదు

August 1, 2025

Lok Sabha: అమెరికాకు చెందిన అత్యాధునిక, ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ఎఫ్- 35 విమానాల కొనుగోలుపై ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరగలేదని కేంద్రం లోక్ సభలో తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ వాషింగ్టన్ పర్...

Read More
Parliament Session: ఆందోళనలతో లోక్ సభ సోమవారానికి వాయిదా
Parliament Session: ఆందోళనలతో లోక్ సభ సోమవారానికి వాయిదా

August 1, 2025

Lok Sabha: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 10 రోజులు అవుతున్నా లోక్ సభలో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీహార్ లో ఈసీ నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా ...

Read More
Parliament Session: ఆపరేషన్ సిందూర్ పై రేపు లోక్ సభలో చర్చ
Parliament Session: ఆపరేషన్ సిందూర్ పై రేపు లోక్ సభలో చర్చ

July 27, 2025

Operation Sindoor: లోక్ సభలో రేపటి నుంచి ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరగనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు సమాచారం ఇచ్చాయి. లోక్ సభలో ఆపరేషన్ సిందూర్ పై చర్చ కోసం కేంద్రం ఏకంగా 16 గంటల సమయం కేటాయించిం...

Read More
Lok Sabha: సభా సజావుగా సాగేందుకు విపక్షాల అంగీకరం.. అఖిలపక్ష భేటీతో ఆందోళనలకు బ్రేక్‌
Lok Sabha: సభా సజావుగా సాగేందుకు విపక్షాల అంగీకరం.. అఖిలపక్ష భేటీతో ఆందోళనలకు బ్రేక్‌

July 25, 2025

All-Party Meeting : బీహార్‌లో శాసన సభ ఎన్నికల ముందు ఈసీ ఓటర్ల జాబితాకు ప్రత్యేక నిశిత సవరణ చేపట్టడం, పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌, భారత్‌, పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర...

Read More
PM Modi: ఆపరేషన్ సిందూర్ పై చర్చకు ప్రధాని హైలెవల్ మీటింగ్
PM Modi: ఆపరేషన్ సిందూర్ పై చర్చకు ప్రధాని హైలెవల్ మీటింగ్

July 21, 2025

Parliament Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఇవాళ ప్రారంభమైన సమావేశాలు విపక్ష నేతల ఆందోళనతో రేపటికి వాయిదా పడ్డాయి. తొలిరోజే ఆపరేషన్ సిందూర్, ట్రంప్ ప్రకటనలపై చర్చకు ప్...

Read More
Rahul Gandhi: మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు: లోక్‌సభలో ప్రతిపక్ష రాహుల్ గాంధీ
Rahul Gandhi: మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు: లోక్‌సభలో ప్రతిపక్ష రాహుల్ గాంధీ

July 21, 2025

Congress leader Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న తనకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. అధికార పక్షం ...

Read More
Page 1 of 2(38 total items)