
MP Mithun Reddy:వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ
January 19, 2026
ed notices to ycp mp mithun reddy:ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.






_1768811619262.jpg)
_1768810674813.jpg)