Home/Tag: Latest News
Tag: Latest News
Warren Buffett Retires: వారెన్‌ బఫెట్‌ సంచలన నిర్ణయం.. సీఈఓ పదవి నుంచి ఔట్
Warren Buffett Retires: వారెన్‌ బఫెట్‌ సంచలన నిర్ణయం.. సీఈఓ పదవి నుంచి ఔట్

December 31, 2025

warren buffett retires: కార్పొరేట్ దిగ్గజం వారెన్ బఫెట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన బెర్క్ షైర్ హ్యాథవే కంపెనీ సీఈఓ పదవి నుంచి గుడ్ బై చెప్పారు. వారెన్ బఫెట్ సుమారుగా 60 ఏళ్లుగా సీఈఓగా పనిచేశారు.

Delhi Flight Cancellations Today: ఢిల్లీలో భారీగా పొగమంచు ఎఫెక్ట్ .. 100కు పైగా విమానాలు రద్దు!
Delhi Flight Cancellations Today: ఢిల్లీలో భారీగా పొగమంచు ఎఫెక్ట్ .. 100కు పైగా విమానాలు రద్దు!

December 30, 2025

128 delhi flights cancelled due to dense fog: ఢిల్లీలో భారీగా పొగమంచు వ్యాపించింది. ఈ దట్టమైన మంచు కారణంగా ఢిల్లీలో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ కారణంగా ఢిల్లీ నుంచి వెళ్లే విమానాలు దాదాపు 470 వరకు ఆలస్యంగా కానుండగా.. సుమారు 128 విమానాలు రద్దు అయినట్లు తెలుస్తోంది

Railway New Time Table: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జనవరి 1 నుంచి మారనున్న రైళ్ల వేళలు
Railway New Time Table: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జనవరి 1 నుంచి మారనున్న రైళ్ల వేళలు

December 29, 2025

railway new time table to come into from january 1 2026: ప్రయాణికులకు బిగ్ అలర్ట్. రైళ్ల సమయాలు మారుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి రైల్వేకు సంబంధించి కొత్త టైం టేబుల్ అమలులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Aravalli Hills: ఆరావళి పర్వతాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పుపై నిరసనలు.. అసలు వివాదం ఏంటి?
Aravalli Hills: ఆరావళి పర్వతాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పుపై నిరసనలు.. అసలు వివాదం ఏంటి?

December 22, 2025

supreme court adopts new aravalli definition: ఆరావళి పర్వతాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై నిరసనలు అలుముకున్నాయి. సేవ్ ఆరావళి పేరుతో ప్రజలు రోడ్డెక్కారు. ఆరావళి పర్వత శ్రేణి కాపాడాలంటూ నిరసనలు చేపట్టారు.

South Central Railway: ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్..  సంక్రాంతికి 600 స్పెషల్ ట్రైన్స్!
South Central Railway: ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్.. సంక్రాంతికి 600 స్పెషల్ ట్రైన్స్!

December 20, 2025

south central railway announces 600 sankranti special trains: దక్షిణ మధ్య రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

Assam Train Accident: మరో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 5 బోగీలు!
Assam Train Accident: మరో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 5 బోగీలు!

December 20, 2025

5 coaches derailed and assam 8 elephants killed in train accident: అస్సాం రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సైరంగ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం ధాటికి ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఐదు రైలు బోగీలు పట్టాలు తప్పాయి.

Delhi Airport update: ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. పలు విమానాలు రద్దు
Delhi Airport update: ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. పలు విమానాలు రద్దు

December 19, 2025

over 27 flights cancelled at delhi airport as dense fog reduces visibility: ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో పొగమంచు కమ్మేసింది. ఉదయం సమయాల్లో దృశ్యమానత 50 మీటర్ల కంటే తక్కువకు పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచుతో కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు ఆటంకం కలిగింది.

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి

December 18, 2025

three maoists killed in encounter in chhattisgarh: ఛత్తీస్‌గఢ్ మరోసారి ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. సుక్మా జిల్లాలో భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయస్టులు మృతి చెందారు.

Big Alert to Ayyappa Devotees: శబరిమలకు వెళ్లే వారికి  భక్తులకు బిగ్ అలర్ట్..  నేటి నుంచి కొత్త రూల్స్!
Big Alert to Ayyappa Devotees: శబరిమలకు వెళ్లే వారికి భక్తులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్!

December 18, 2025

special pass for devotees traveling from forest to sabarimala: శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. నేటి నుంచి కొత్త రూల్స్ అందుబాటులోకి రానున్నాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకొచ్చిన కొత్త నిబంధనలు కఠినతరం చేయనున్నారు. ఇందులో భాగంగానే శబరిమల పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు స్పెషల్ పాస్ ఇవ్వనున్నారు.

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన.. సంక్రాంతికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు
South Central Railway: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన.. సంక్రాంతికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

December 17, 2025

south central railway key announcement 16 additional special trains for sankranti - సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికులు గుడ్ న్యూస్. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సంక్రాంత్రి పండుగకు స్పెషల్ రైళ్లకు నడపుతున్నట్లు ప్రకటించింది.

PM Modi 3 Nation Tour: మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ.. ఇథియోపియా పర్యటన ఇదే తొలిసారి!
PM Modi 3 Nation Tour: మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ.. ఇథియోపియా పర్యటన ఇదే తొలిసారి!

December 16, 2025

pm modi leaves for four day trip to jordan, ethiopia, and oman: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ మేరకు మంగళవారం నుంచి డిసెంబర్ 18 వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగానే జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు

Jammu Kashmir Encounter : జమ్మూకశ్మీర్‌‌లో ఎన్‌కౌంటర్‌.. ఎదురుకాల్పుల్లో పోలీసు మృతి, ఉగ్రవాదికి తీవ్ర గాయాలు
Jammu Kashmir Encounter : జమ్మూకశ్మీర్‌‌లో ఎన్‌కౌంటర్‌.. ఎదురుకాల్పుల్లో పోలీసు మృతి, ఉగ్రవాదికి తీవ్ర గాయాలు

December 16, 2025

1 police killed in jammu kashmir encounter: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులను భద్రతాదళాలు చుట్టుముట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక పోలీస్ మృతి చెందగా.. ఉగ్రవాదులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

Ram Vilas Das Vedanti Passed Away: రాజకీయాల్లో మరో విషాదం.. మాజీ ఎంపీ రామ్‌విలాస్ దాస్ వేదాంతి కన్నుమూత
Ram Vilas Das Vedanti Passed Away: రాజకీయాల్లో మరో విషాదం.. మాజీ ఎంపీ రామ్‌విలాస్ దాస్ వేదాంతి కన్నుమూత

December 15, 2025

ram janmabhoomi movement and former member of parliament ram vilas das vedanti passed away: రాజకీయాల్లో మరో విషాదం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ రామ్‌విలాస్ దాస్ వేదాంతి సోమవారం కన్నుమూశారు. మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

PM Modi's 3-Nation Tour: ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనకు బ్రేక్
PM Modi's 3-Nation Tour: ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనకు బ్రేక్

December 15, 2025

pm modi's 3-nation tour: ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈ కారణంగా సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బ్రేక్ పడింది. అయితే పొగమంచు కారణంగా నరేంద్ర మోదీ వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది

Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్..  మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు!
Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు!

December 15, 2025

gold rate increased and silver prices hit record high: మహిళలకు షాకింగ్ న్యూస్. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో బంగారం కొనాలనుకునే మహిళలు నిరాశ చెందుతున్నారు. తులం బంగారం ఏకంగా లక్షన్నర చేరువలోకి దూసుకెళ్తుంది

Messi Goat Tour India: ప్రధాని మోదీతో ఫుట్ బాల్ దిగ్గజం భేటీ.. నేటితో ముగియనున్న భారత్ పర్యటన!
Messi Goat Tour India: ప్రధాని మోదీతో ఫుట్ బాల్ దిగ్గజం భేటీ.. నేటితో ముగియనున్న భారత్ పర్యటన!

December 15, 2025

lionel messi meet with prime minister narendra modi: వరల్డ్ ఫుట్ బాల్ దిగ్గజం, ఫుట్ బాల్ గోట్ లియోనల్ మెస్సీ సోమవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. గోట్ ఇండియా టూర్ 2025లో డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 15వరకు మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా సమావేశం కానున్నారు.

Star footballer Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఫ్యాన్స్ ఫైర్.. గ్రౌండ్‌లోకి కుర్చీలు విసిరిన ఫాన్స్
Star footballer Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఫ్యాన్స్ ఫైర్.. గ్రౌండ్‌లోకి కుర్చీలు విసిరిన ఫాన్స్

December 13, 2025

star footballer lionel messi fans angry threw bottles and chairs into salt lake stadium in kolkata: కోల్‌కతాలో ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ మెస్సీ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాల్ట్ లేక్ స్టేడియంలో సందడి చేశారు. అయితే మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Japan Earthquake::జపాన్‌లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై  6.7 తీవ్రత
Japan Earthquake::జపాన్‌లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత

December 12, 2025

japan hits by 6.7 magnitude earthquake, tsunami warning issued: జపాన్‌ దేశాన్ని భూకంపాలు వణికిస్తున్నాయి. జపాన్‌‌లో శుక్రవారం మరోసారి భూకంపం సంభవించింది. ఈశాన్య ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూకంపం వచ్చిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది

Shivraj Patil Chakurkar Passes Away: కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్  కన్నుమూత
Shivraj Patil Chakurkar Passes Away: కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత

December 12, 2025

former union minister shivraj patil passes away: కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ (90) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన మహారాష్ట్రలోని లాతూర్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

7,400 HIV Cases in Bihar’s Sitamarhi: ఒకే జిల్లాలో 7,400 హెచ్‌ఐవీ కేసులు.. బాధితుల్లో 400 మంది చిన్నారులు!
7,400 HIV Cases in Bihar’s Sitamarhi: ఒకే జిల్లాలో 7,400 హెచ్‌ఐవీ కేసులు.. బాధితుల్లో 400 మంది చిన్నారులు!

December 12, 2025

7,400 hiv cases in bihar’s sitamarhi: బీహార్‌ రాష్ట్రంలో హెచ్ఐవీ విజృంభణ కలకలం రేపుతోంది. సీతామఢీ జిల్లాలో ఏకంగా 7,400 మంది ఎయిడ్స్ వ్యాధి సోకింది. బాధితుల్లో 400 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు

UNESCO: దీపావళి పండుగకు అరుదైన గౌరవం.. యునెస్కో గుర్తింపు
UNESCO: దీపావళి పండుగకు అరుదైన గౌరవం.. యునెస్కో గుర్తింపు

December 10, 2025

deepavali inscribed on unesco intangible cultural heritage list: దీపావళి పండుగకు అరుదైన గౌరవం లభించింది. యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండగను చేర్చింది. ఢిల్లీలోని ఎర్రకోటలో జరుగుతున్న యునెస్కో కీలక సమావేశంలో బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

December 10, 2025

gold prices in india today: మహిళలకు మరో బిగ్ షాక్ తగిలింది.బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.800 పెరగగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధరపై రూ.870 పెరిగింది.

IndiGo flight: ఇండిగో విమానాల ఎఫెక్ట్.. ఇప్పటివరకు 4,600కు పైగా విమానాలు రద్దు
IndiGo flight: ఇండిగో విమానాల ఎఫెక్ట్.. ఇప్పటివరకు 4,600కు పైగా విమానాలు రద్దు

December 10, 2025

4,600 indigo flights cancelled so far chaos enters 9th day: ఇండిగో విమాన సంస్థ సంక్షోభం తొమ్మిదవ రోజుకు చేరుకుంది. ఈ కారణంగా దేశ వ్యాప్తంగా వేల సంఖ్యల్లో విమానాలు రద్దవుతున్నాయి. ఇప్పటివరకు 4,600కు పైగా విమానాలు రద్దయ్యాయి.

Siddaramaiah:కర్ణాటక ముఖ్యమంత్రికి సిద్ధరామయ్యకు షాక్.. వారికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
Siddaramaiah:కర్ణాటక ముఖ్యమంత్రికి సిద్ధరామయ్యకు షాక్.. వారికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

December 8, 2025

siddaramaiah:కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ తగిలింది. సుప్రీంకోర్టు తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేసింది. కర్ణాటకలోని వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ కె. శంకర అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ శంకర్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రికి నోటీసులు జారీ చేసింది.

Vande Mataram:  వందేమాతరంపై పార్లమెంట్‌లో చర్చ ప్రారంభించిన మోదీ
Vande Mataram: వందేమాతరంపై పార్లమెంట్‌లో చర్చ ప్రారంభించిన మోదీ

December 8, 2025

pm modi initiates debate on vande mataram in lok sabha: లోక్‌సభలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని వందేమాతరం గేయంపై లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ చర్చను ప్రారంభించారు.

Page 1 of 52(1283 total items)