Home/Tag: Latest News
Tag: Latest News
PM Modi And Putin: భారత్‌కు రష్యా చిరకాల మిత్ర దేశం.. కీలక ఒప్పందాలపై సంతకాలు
PM Modi And Putin: భారత్‌కు రష్యా చిరకాల మిత్ర దేశం.. కీలక ఒప్పందాలపై సంతకాలు

December 5, 2025

pm modi and putin speak as they meet for trade and defence talks in india: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం భేటీ అయ్యారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోని హైదరాబాద్ వైస్ వేదికగా ఇరు దేశాల నేతలు 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక ఒప్పందాలు జరిగాయి.

Prime Minister Narendra Modi:  డ్రామాలు చేయొద్దు.. టిప్స్ ఇస్తాం.. ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ చురకలు
Prime Minister Narendra Modi: డ్రామాలు చేయొద్దు.. టిప్స్ ఇస్తాం.. ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ చురకలు

December 1, 2025

prime minister narendra modi statements ahead of the winter session: శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు.

Karnataka Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగువాసుల దుర్మరణం
Karnataka Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగువాసుల దుర్మరణం

December 1, 2025

two telugu people died in karnataka accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన దంపతులు బెంగళూరు వెళ్తుండగా మధుగిరి సమీపంలో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో దంపతులు ఇద్దరూ చనిపోయారు.

Parliament Winter Session: ముగిసిన అఖిలపక్ష సమావేశం.. పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కీలకమైన బిల్లులు ఇవే!
Parliament Winter Session: ముగిసిన అఖిలపక్ష సమావేశం.. పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కీలకమైన బిల్లులు ఇవే!

November 30, 2025

centre govt holds all party meet ahead of parliament winter session 14 bills on cards: పార్లమెంట్‌ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశం ముగిసింది.

Parliament Winter Session 2025: రేపటి నుంచి పార్లమెంట్​ సమావేశాలు..  ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై చర్చకు ఛాన్స్
Parliament Winter Session 2025: రేపటి నుంచి పార్లమెంట్​ సమావేశాలు.. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై చర్చకు ఛాన్స్

November 30, 2025

arliament winter session 2025 to begin from december 1: రేపటి నుంచి పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 19 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగానే ఆదివారం కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. చర్చించాల్సిన అంశాల అజెండాను ఖరారు చేయనుంది.

National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. సోనియాగాంధీ, రాహూల్ గాంధీలపై మరో ఎఫ్​ఐఆర్
National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. సోనియాగాంధీ, రాహూల్ గాంధీలపై మరో ఎఫ్​ఐఆర్

November 30, 2025

fresh fir against sonia gandhi and rahul gandhi in national herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ​కేసు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహూల్ గాంధీల​ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు మరో ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

Chhattisgarh: వామపక్ష తీవ్రవాదానికి ఎదురుదెబ్బ.. లొంగిపోయిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ నేతలు
Chhattisgarh: వామపక్ష తీవ్రవాదానికి ఎదురుదెబ్బ.. లొంగిపోయిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ నేతలు

November 29, 2025

ten maoists including senior cadre chaitu surrender in chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో వామపక్ష తీవ్రవాదానికి ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సీనియర్ సభ్యుడు చైతు అలియాస్ శ్యాం దాదాతో సహా 10 మంది నక్సలైట్లు సుక్మా జిల్లాలో భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు.

Parliament Security: డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు సమావేశాలు.. భద్రత  మరింత పటిష్టం
Parliament Security: డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు సమావేశాలు.. భద్రత మరింత పటిష్టం

November 29, 2025

cisf reinforces parliament security with over 3,300 personnel: భారత పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 1న సమావేశాలు ప్రారంభమవుతండగా.. డిసెంబర్ 19న ముగియనున్నాయి.

Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

November 29, 2025

gold and silver prices soar in hyderabad on nov 29: బంగారం కొనాలనుకునే మహిళలకు బిగ్ షాక్. బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.1,360 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,29,820కు చేరుకుంది.

UttarPradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర విషాదం.. గంటల వ్యవధిలోనే  ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు మృతి
UttarPradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర విషాదం.. గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు మృతి

November 29, 2025

family loses three children to fever within 48 hours in kushinagar: ఉత్తరప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఖుషీనగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు మృతి చెందారు. వీరంతా తీవ్ర జ్వరం కారణంగా 48 గంటల వ్యవధిలోనే చనిపోయారు.

SAESI: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా  కొత్త సెంటర్​
SAESI: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా కొత్త సెంటర్​

November 26, 2025

pm modi inaugurates safran aircraft engine services india facility in hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లో సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా- saesi సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.

PM Modi: ముగిసిన జీ 20 సదస్సు..  ప్రధాని మోదీ చర్చించిన అంశాలు ఇవే!
PM Modi: ముగిసిన జీ 20 సదస్సు.. ప్రధాని మోదీ చర్చించిన అంశాలు ఇవే!

November 24, 2025

pm modi leaves for india after completing engagements with world leaders: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల జీ20 దేశాధినేతల సదస్సు ముగిసింది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌‌లో జరిగిన జీ20 సదస్సు తర్వాత మోదీ తిరిగి భారతదేశానికి పయనమయ్యారు.

Chief Justice of India BR Gavai:  నాలుగు దశాబ్దాల ప్రయాణం.. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ విరమణ
Chief Justice of India BR Gavai: నాలుగు దశాబ్దాల ప్రయాణం.. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ విరమణ

November 22, 2025

supreme court 52nd chief justice of india br gavai retires: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నవంబర్ 23న అధికారికంగా పదవీ విరమణ చేయనున్నారు. నాలుగు దశాబ్ధాల పాటు న్యాయవాదిగా సేవలు అందించిన ఆయన పదవీకాలాన్ని ముగింపు పలకనున్నారు.

Bharat Bandh: రేపే భారత్‌ బంద్‌.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అలర్ట్!
Bharat Bandh: రేపే భారత్‌ బంద్‌.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అలర్ట్!

November 22, 2025

maoists call for bharat bandh november 23: మావోయిస్టుల పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 23న భారత్ బంద్‌కు ఆ పార్టీ పిలుపునిచ్చింది. మావోయిస్టుల అగ్ర నేత మాడ్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌కు నిరసనగా దేశ వ్యాప్త బంద్‌ చేపట్టనున్నారు.

PM Modi: తొలిసారిగా ఆఫ్రికాలో జీ20 సదస్సు..దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ
PM Modi: తొలిసారిగా ఆఫ్రికాలో జీ20 సదస్సు..దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ

November 21, 2025

pm modi embarks on visit to south africa to attend g20 summit: ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరారు. జోహన్నెస్‌బర్గ్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నవంబర్ 22 నుంచి 23 వరకు జరగనున్న 20వ జీ20 నాయకుల సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

Hidma Encounter: హిడ్మా ఎన్‌‌కౌంటర్‌.. మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
Hidma Encounter: హిడ్మా ఎన్‌‌కౌంటర్‌.. మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన

November 21, 2025

maoist sensational letter after hidma encounter: మావోయిస్టు మోస్ట్ వాంటెడ్, కేంద్ర కమిటీ మెంబర్ మాడ్వి హిడ్మా ఎన్‌‌కౌంటర్‌పై కేంద్ర కమిటీ కీలక లేఖ విడుదల చేసింది. ఏపీలోని విజయవాడకకు నవంబర్ 15వ తేదీన మెడికల్ ఎమర్జెన్సీ అవసరం ఉండగా చికిత్స కోసం వెళ్లిన హిడ్మాను పోలీసులు పట్టుకుని హత్య చేశారని, ఆ తర్వాత బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో సంచలన లేఖ విడుదల చేశారు.

Kishan Reddy: భారత్, ఒమన్ సత్సంబంధాలతో వాణిజ్య సంబంధాలు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy: భారత్, ఒమన్ సత్సంబంధాలతో వాణిజ్య సంబంధాలు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

November 21, 2025

union minister kishan reddy at oman national day in delhi: భారత్, ఒమన్ మధ్య సత్సంబంధాలు నెలకొని సరిగ్గా 70 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఢిల్లీలో ఒమన్ జాతీయ దినోత్సవాలు నిర్వహించారు. ఈ ఒమన్ జాతీయ దినోత్సవాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

Madvi Hidma: స్వగ్రామానికి మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా మృత దేహం.. ఏకంగా 90 మంది యువకులను మావోయిస్టులుగా!
Madvi Hidma: స్వగ్రామానికి మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా మృత దేహం.. ఏకంగా 90 మంది యువకులను మావోయిస్టులుగా!

November 20, 2025

body of madvi hidma brought to his native village in chhattisgarh: మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా మృత దేహాన్ని తన సొంతఊరు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చేరుకుంది. దీంతో పువర్తిలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. అయితే గ్రామంలోని 50 ఇళ్లకు గాను సగానికి పైగా ఇళ్లకు తాళాలు వేసి ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది.

Delhi suicide bomber: ఢిల్లీ పేలుడు కేసు కీలక అప్డేట్.. ఆత్మాహుతి దాడికి 10 రోజుల ముందు ఉమర్‌ నబీ ఎక్కడ ఉన్నారంటే?
Delhi suicide bomber: ఢిల్లీ పేలుడు కేసు కీలక అప్డేట్.. ఆత్మాహుతి దాడికి 10 రోజుల ముందు ఉమర్‌ నబీ ఎక్కడ ఉన్నారంటే?

November 20, 2025

delhi suicide bomber umar nabi ten days in a rented room: ఢిల్లీ పేలుడు కేసులో ప్రధాన ఆత్మాహుతి బాంబర్ డాక్టర్‌ ఉమర్‌ నబీకి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్‌ ఉమర్‌ నబీ.. నుహ్‌లోని హిదాయత్ కాలనీలో ఓ అద్దె గదిలో 10 రోజులు ఉన్నట్లు తెలిసింది.

Supreme Court: సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. బిల్లుల అంశంపై రాష్ట్రపతి, గవర్నర్‌లకు డెడ్ లైన్ విధింపు సరికాదు
Supreme Court: సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. బిల్లుల అంశంపై రాష్ట్రపతి, గవర్నర్‌లకు డెడ్ లైన్ విధింపు సరికాదు

November 20, 2025

supreme court holds timelines cannot be fixed for governor for giving assent to bills passed by assembly: బిల్లుల ఆమోదం విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదం తెలిపిన బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్‌లకు గడువు నిర్దేశించలేమని సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.

Nitish Kumar: పదోసారి సీఎంగా  నితీష్ కుమార్ ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ
Nitish Kumar: పదోసారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ

November 20, 2025

nitish kumar takes oath as bihar chief minister: బీహార్ సీఎంగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బీహార్ సీఎంగా నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో పదో సారి ప్రమాణ స్వీకారం చేశారు.

Maoist Hidma Lst Letter: మావోయిస్టు కీలక నేత హిడ్మా చివరి లేఖ.. అందులో ఏముందంటే..?
Maoist Hidma Lst Letter: మావోయిస్టు కీలక నేత హిడ్మా చివరి లేఖ.. అందులో ఏముందంటే..?

November 19, 2025

maoist hidma secret surrender plan letter to journalist points: మావోయిస్టు కీలక నేత హిడ్మా అలియాస్ సంతోష్‌ను ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అయితే అతను పేరిట ఓ సంచలన లేఖ హాట్ టాపిక్‌గా మారింది. తాను త్వరలో లొంగిపోయేందుకు సిద్దమైనట్లు.. ఇంతలోనే ఆయనతో పాటు భార్యపై ఎన్‌కౌంటర్ జరిగిందని ప్రచారం నడుస్తోంది.

PM Modi at Puttaparthi: పుట్టపర్తి చేరుకున్న ప్రధాని మోదీ.. సత్యసాయిబాబా స్మారక నాణెం, స్టాంప్ విడుదల!
PM Modi at Puttaparthi: పుట్టపర్తి చేరుకున్న ప్రధాని మోదీ.. సత్యసాయిబాబా స్మారక నాణెం, స్టాంప్ విడుదల!

November 19, 2025

pm narendra modi reached puttaparthi and satya sai baba commemorative coin and stamp released: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పుట్టపర్తి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు

Army Chief Upendra Dwivedi: బ్లాక్‌మెయిలింగ్‌కు భయపడం.. పాకిస్థాన్‌కు భారత్ ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్!
Army Chief Upendra Dwivedi: బ్లాక్‌మెయిలింగ్‌కు భయపడం.. పాకిస్థాన్‌కు భారత్ ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్!

November 17, 2025

army chief upendra dwivedi warns pakistan: పాకిస్థాన్‌కు భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బ్లాక్ మెయిలింగ్‌లకు భారత్ భయపడదన్నారు. ఉగ్రవాదులను, వారికి మద్దతు ఇష్తున్న వారిని ఒకేలా చూస్తామన్నారు. రక్తం, నీరు కలిసి ప్రవహించవంటూ హెచ్చరించారు

PM Modi on Medina bus accident: సౌదీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు.. మోదీ దిగ్భ్రాంతి!
PM Modi on Medina bus accident: సౌదీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు.. మోదీ దిగ్భ్రాంతి!

November 17, 2025

pm modi deeply shocked about massive fire accident in saudi arabia: సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదంలో 45 మంది భారతీయ యాత్రికులు సజీవదహనమయ్యారు. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ భారీ అగ్నిప్రమాదంలో మృతి చెందిన 45 మంది భారతీయుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే ఉన్నారు

Page 1 of 51(1253 total items)