Home/Tag: Latest News
Tag: Latest News
Maoist Hidma: మావోయిస్టు కీలక నేత హిడ్మా చివరి లేఖ.. అందులో ఏముందంటే?
Maoist Hidma: మావోయిస్టు కీలక నేత హిడ్మా చివరి లేఖ.. అందులో ఏముందంటే?

November 19, 2025

maoist hidma secret surrender plan letter to journalist points: మావోయిస్టు కీలక నేత హిడ్మా అలియాస్ సంతోష్‌ను ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అయితే అతను పేరిట ఓ సంచలన లేఖ హాట్ టాపిక్‌గా మారింది. తాను త్వరలో లొంగిపోయేందుకు సిద్దమైనట్లు.. ఇంతలోనే ఆయనతో పాటు భార్యపై ఎన్‌కౌంటర్ జరిగిందని ప్రచారం నడుస్తోంది.

PM Modi: పుట్టపర్తి చేరుకున్న ప్రధాని మోదీ.. సత్యసాయిబాబా స్మారక నాణెం, స్టాంప్ విడుదల
PM Modi: పుట్టపర్తి చేరుకున్న ప్రధాని మోదీ.. సత్యసాయిబాబా స్మారక నాణెం, స్టాంప్ విడుదల

November 19, 2025

pm narendra modi reached puttaparthi and satya sai baba commemorative coin and stamp released: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పుట్టపర్తి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు.

Army Chief Upendra Dwivedi: బ్లాక్‌మెయిలింగ్‌కు భయపడం.. పాకిస్థాన్‌కు భారత్ ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్!
Army Chief Upendra Dwivedi: బ్లాక్‌మెయిలింగ్‌కు భయపడం.. పాకిస్థాన్‌కు భారత్ ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్!

November 17, 2025

army chief upendra dwivedi warns pakistan: పాకిస్థాన్‌కు భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బ్లాక్ మెయిలింగ్‌లకు భారత్ భయపడదన్నారు. ఉగ్రవాదులను, వారికి మద్దతు ఇష్తున్న వారిని ఒకేలా చూస్తామన్నారు. రక్తం, నీరు కలిసి ప్రవహించవంటూ హెచ్చరించారు

PM Modi on Medina bus accident: సౌదీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు.. మోదీ దిగ్భ్రాంతి!
PM Modi on Medina bus accident: సౌదీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు.. మోదీ దిగ్భ్రాంతి!

November 17, 2025

pm modi deeply shocked about massive fire accident in saudi arabia: సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదంలో 45 మంది భారతీయ యాత్రికులు సజీవదహనమయ్యారు. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ భారీ అగ్నిప్రమాదంలో మృతి చెందిన 45 మంది భారతీయుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే ఉన్నారు

Bihar Elections 2025: రేపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఎవరు గెలుస్తారో?
Bihar Elections 2025: రేపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఎవరు గెలుస్తారో?

November 13, 2025

bihar assembly election results 2025: దేశ వ్యాప్తంగా బీహార్ ఎన్నికల సందడి నెలకొంది. నవంబర్ 6, నవంబర్ 11 తేదీలలో రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. అయితే నవంబర్ 14 ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది.

Delhi Blast: ఢిల్లీ పేలుడు ఎఫెక్ట్.. లాల్ క్విలా మెట్రో స్టేషన్ మూసివేత
Delhi Blast: ఢిల్లీ పేలుడు ఎఫెక్ట్.. లాల్ క్విలా మెట్రో స్టేషన్ మూసివేత

November 13, 2025

lal quila metro station closed till further notice due to security reasons - ఢిల్లీలోని లాల్ క్విలా మెట్రో స్టేషన్‌ను భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలికంగా మూసివేశారు. లాల్ క్విలా మెట్రో స్టేషన్ సమీపంలో ఇటీవల జరిగిన ఆత్మాహుతి పేలుడు ప్రభావంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన కింద రూ. 5వే పెన్షన్.. ఫీచర్స్, బెనిఫిట్స్ ఇవే!
Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన కింద రూ. 5వే పెన్షన్.. ఫీచర్స్, బెనిఫిట్స్ ఇవే!

November 13, 2025

atal pension yojana eligibility and benefits: అటల్ పెన్షన్ యోజన పథకం కేంద్ర ప్రభుత్వం అందించే ఒక సామాజిక భద్రతా పథకం. ఈ పథకాన్ని ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికులు, తక్కువ ఆదాయ వర్గాల కోసం రూపొందించింది. ఈ పథకంలో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న వారు చేరేందుకు అవకాశం ఉంటుంది.

Bomb Explosives: భారీ ఉగ్ర కుట్రకు యత్నం.. సంచలన విషయాలు బయటకు!
Bomb Explosives: భారీ ఉగ్ర కుట్రకు యత్నం.. సంచలన విషయాలు బయటకు!

November 12, 2025

delhi blast suspects recced red fort in january: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం.1 సమీపంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక హ్యుందాయ్ ఐ20 కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 నుంచి 12 మంది మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు.

Actor Govinda Hospitalized: ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్‌ నటుడు గోవిందా..!
Actor Govinda Hospitalized: ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్‌ నటుడు గోవిందా..!

November 12, 2025

govinda hospitalised in mumbai after losing consciousness at home: బాలీవుడ్ నటుడు గోవిందా ఆసుపత్రిలో చేరారు. ముంబైలోని ఆయన నివాసంలో స్పృహ కోల్పోవడంతో వెంటనే జుహులోని క్రిటికేర్ ఆసియా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.

Maharashtra Politics Heats Up: మరోసారి వేడెక్కిన మహారాష్ట్ర రాజకీయాలు.. కూటమి వీడిపోనుందా..?
Maharashtra Politics Heats Up: మరోసారి వేడెక్కిన మహారాష్ట్ర రాజకీయాలు.. కూటమి వీడిపోనుందా..?

November 11, 2025

maharashtra politics heats up: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష కూటమి అయిన మహావికాస్ అఘాడీ (mva)లో తీవ్ర విభేదాలు తలెత్తాయి. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న సంచలన నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (ubt) వర్గానికి పెద్ద షాక్ ఇచ్చింది.

Amit Shah reaches Red Fort: ఎర్రకోటకు చేరుకున్న అమిత్ షా.. ఉన్నతాధికారులతో భేటీ
Amit Shah reaches Red Fort: ఎర్రకోటకు చేరుకున్న అమిత్ షా.. ఉన్నతాధికారులతో భేటీ

November 10, 2025

delhi red fort blast amit shah reaches red fort: ఎర్రకోట కూడలి సిగ్నల్ వద్ద ఒక భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రహోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ఎర్రకోట కూడలి సిగ్నల్ వద్ద పేలుడు ఘటనాస్థలానికి 10 నిమిషాల్లో అన్ని బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని అమిత్ షా తెలిపారు.

Tamil actor Abhinay: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు అభినయ్ కన్నుమూత
Tamil actor Abhinay: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు అభినయ్ కన్నుమూత

November 10, 2025

tamil actor abhinay dies at 44 from liver disease: తమిళ్ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. నటుడు అభినయ్(44) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

Bihar House Collapse: బీహార్‌లో ఘోర విషాదం.. ఇంట్లో నిద్రిస్తుండగా పైకప్పు కూలి ఐదుమంది దుర్మరణం
Bihar House Collapse: బీహార్‌లో ఘోర విషాదం.. ఇంట్లో నిద్రిస్తుండగా పైకప్పు కూలి ఐదుమంది దుర్మరణం

November 10, 2025

bihar house collapse: బీహార్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంటి పైకప్పు కూలి ఐదుగురు మృతి చెందారు. పాట్నా జిల్లా దానాపూర్ ప్రాంతంలోని మానస్ గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులపై పాత ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడికక్కడే మరణించారు.

Jubilee Hills By-Election 2025: జూబ్లీహిల్స్ లో ముగిసిన ప్రచారం.. గెలిచేది ఎవరో?
Jubilee Hills By-Election 2025: జూబ్లీహిల్స్ లో ముగిసిన ప్రచారం.. గెలిచేది ఎవరో?

November 9, 2025

jubilee hills by-election 2025: గత నెల రోజుల నుంచి చేస్తున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. నవంబర్‌ 11న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రోజు సాయంత్రం 5గంటలకు ప్రచారానికి అనుమతిచ్చింది. కాగా ఈ ఉప ఎన్నికల ఫలితాలు 14న రానున్నాయి

Japan Earthquake 2025: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ రావడంతో భయాందోళన ప్రజలు!
Japan Earthquake 2025: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ రావడంతో భయాందోళన ప్రజలు!

November 9, 2025

japan earthquake 2025: జపాన్ లో మరోసారి భూకంపం వచ్చింది. శక్తివంతమైన ప్రకంపనలు రావడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే, జపాన్ ప్రిఫెక్చర్ తీరానికి సమీపంలో సముద్రమట్టం నుంచి దాదాపు పది కిలోమీటర్ల లోతులో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ ప్రిఫెక్చర్ తీరానికి సమీపంలో సముద్రమట్టం నుంచి దాదాపు పది కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది.

Andaman and Nicobar Earthquake: అండమాన్‌& నికోబార్ దీవుల్లో భారీ భూకంపం
Andaman and Nicobar Earthquake: అండమాన్‌& నికోబార్ దీవుల్లో భారీ భూకంపం

November 9, 2025

earthquake andaman and nicobar islands: బంగాళాఖాతంలో తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతంగా పేరుగాంచిన అండమాన్ నికోబార్ దీవులను మరోసారి భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం ద్వీపవాసులను ఉలిక్కిపడేలా చేసింది. నవంబర్ 9 మధ్యాహ్నం 12 గంటలకు భూకంపం సంభవించింది

Parliament Winter Session: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు.. ఎప్పటినుంచంటే?
Parliament Winter Session: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు.. ఎప్పటినుంచంటే?

November 8, 2025

parliament winter session:పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి 19 వరకు జరగనున్నాయని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ సమావేశంలో అన్ని అంశాలకు కులంకశంగా చర్చించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని కిరణ్ రిజిజు అన్నారు

Karnool Bus accident efffect: కర్నూల్ బస్సు ప్రమాదం.. 604 బస్సులపై కేసులు, 102 బస్సులు సీజ్..!
Karnool Bus accident efffect: కర్నూల్ బస్సు ప్రమాదం.. 604 బస్సులపై కేసులు, 102 బస్సులు సీజ్..!

November 8, 2025

karnool bus accident efffect: 380 cases booked, 63 private buses seized in karnataka: కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ మేరకు ప్రైవేట్ బస్సు భద్రతపై కఠిన చర్యలు చేపట్టింది. మొత్తం 12 బృందాలతో తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఎమెర్జెన్సీ ఎగ్జిట్, అగ్నిమాపక యంత్రం వంటి భద్రతా లక్షణాలను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 4,452 బస్సులను తనిఖీ చేశారు. ఇందులో 604 బస్సులపై కేసులు నమోదు చేయగా.. 102 బస్సులను సీజ్ చేశారు.

PM Modi - Vande Bharat Trains: మరో నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. 160కి పైగా పెరిగిన వందే భారత్ రైళ్ల సంఖ్య
PM Modi - Vande Bharat Trains: మరో నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. 160కి పైగా పెరిగిన వందే భారత్ రైళ్ల సంఖ్య

November 8, 2025

pm modi flags off four 4 new vande bharat express trains: ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటిస్తున్నారు. శనివారం తన నియోజకవర్గం వారణాసి నుంచి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. బనారస్-ఖజురహో, లక్నో-సహారన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకుళం-బెంగళూరు మార్గాల్లో ఈ రైళ్లను ప్రారంభించారు.

PM Kisan Yojana 21st instalment : పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులపై క్లారిటీ..!!
PM Kisan Yojana 21st instalment : పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులపై క్లారిటీ..!!

November 7, 2025

pm kisan yojana 21st instalment : రైతులకు భారీ శుభవార్త. పీఎం కిసాన్ యోజన 21వ విడతపై క్లారిటీ వచ్చింది. ఈ తేదీన రైతుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి.

150 Years of Vande Mataram: వందేమాతరానికి 150 ఏళ్ల చరిత్ర.. స్మారక స్టాంపు', 'నాణెం' విడుదల..!
150 Years of Vande Mataram: వందేమాతరానికి 150 ఏళ్ల చరిత్ర.. స్మారక స్టాంపు', 'నాణెం' విడుదల..!

November 7, 2025

150 years of vande mataram: జాతీయ గేయం 'వందేమాతరం' రచించి నేటికి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ మహత్తర గేయాన్ని బంకిమ్‌చంద్ర చటర్జీ 1875, నవంబర్ 7వ తేదీన రచించారు. మొదటగా ఈ గీతం ఆయన రాసిన ప్రసిద్ధ నవల 'ఆనందమఠ్' లో ప్రచురించారు

Elections Shocking Video: డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై చెప్పులు, ఆవు పేడ.. వీడియో వైరల్..!!
Elections Shocking Video: డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై చెప్పులు, ఆవు పేడ.. వీడియో వైరల్..!!

November 6, 2025

elections shocking video: బీహార్‌లో తొలి దశ పోలింగ్‌ జరుగుతుంది. అనేక చోట్ల ఘర్షలు, గొడవలు చోటుకుంటున్నాయి. ఈ క్రమంలో లఖిసరాయ్‌ నియోజకవర్గంలో బీహార్‌ డిప్యూటీ సీఎం విజయ్‌ కుమార్‌ సిన్హా కాన్వాయ్ దాడి జరిగినట్లు తెలుస్తుంది. ఆర్జేడీ మద్దతుదారులు తనపై దాడికి యత్నించినట్లు విజయ్‌ కుమార్‌ సిన్హా ఆరోపించారు.

Congress Mla Dies: కాంగ్రెస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి కన్నుమూత
Congress Mla Dies: కాంగ్రెస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి కన్నుమూత

November 4, 2025

congress mla dies: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్.వై. మేటి (79) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ, తుదిశ్వాస విడిచారు. మేటి 14వ కర్ణాటక శాసనసభ సభ్యుడిగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయన మంత్రివర్గంలో చోటుకల్పించారు. 2013లో మేటి బాగల్ కోట్ నియోజవర్గం నుంచి ఎన్నికైన ఆయన 2023లో కూడా అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

Bihar polls: బీహార్‌లో ముగిసిన తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం
Bihar polls: బీహార్‌లో ముగిసిన తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

November 4, 2025

assembly elections in bihar ends: బీహార్ అసెంబ్లీ ఎన్నికల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అధికార ఎన్డీయే, విపక్ష మహాగఠ్‌బంధన్‌ కూటమిలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాగా నేటితో తొలిదశ ఎన్నికల ప్రచారం ముగిసింది. నవంబర్‌ 6న 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది.

DRDL: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ డైరెక్టర్‌గా అంకతి రాజు.. ఆయన నేపథ్యం ఇదే!
DRDL: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ డైరెక్టర్‌గా అంకతి రాజు.. ఆయన నేపథ్యం ఇదే!

November 2, 2025

ankati raju as director of defense research and development laboratory: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ హైదరాబాద్ నూతన డైరెక్టర్‌గా శాస్త్రవేత్త అంకతి రాజు బాధ్యతలు స్వీకరించారు.

Page 1 of 50(1232 total items)