Home/Tag: latest national news
Tag: latest national news
Manipur CM: మణిపుర్‌ సీఎంగా యుమ్నం ఖేమ్‌చంద్‌ సింగ్‌
Manipur CM: మణిపుర్‌ సీఎంగా యుమ్నం ఖేమ్‌చంద్‌ సింగ్‌

February 3, 2026

manipur cm yumnam khemchand singh: మణిపుర్‌లో రాష్ట్రపతి పాలనకు ఏడాది పూర్తి కానుంది. దీంతో ఆ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్త సీఎంగా బీజేపీ నేత యుమ్నం ఖేమ్‌చంద్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read More
jammu and kashmir: జమ్మూకశ్మీర్‌లో భూకంపం
jammu and kashmir: జమ్మూకశ్మీర్‌లో భూకంపం

February 2, 2026

jammu and kashmir: జమ్మూకాశ్మీర్ లోయలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం వచ్చింది. సుమారు 5:35 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Read More
Ajit Pawar: బారామతి రాజకీయాల 'దాదా'గా ఎదిగిన అజిత్ పవార్
Ajit Pawar: బారామతి రాజకీయాల 'దాదా'గా ఎదిగిన అజిత్ పవార్

January 28, 2026

maharashtra deputy cm ajit pawar plane crash: మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నేతగా పేరుగాంచిన అజిత్ పవార్ మరణవార్త మహారాష్ట్రను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మహారాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాద వార్త యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి, తీవ్ర విషాదానికి గురిచేసింది.

Read More
Haridwar Temple: ఉదయాన్నే ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి
Haridwar Temple: ఉదయాన్నే ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి

July 27, 2025

Six dead at Mansa Devi Temple in Haridwar Temple: ఉత్తరాఖండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. హరిద్వార్‌లోని మాన్సాదేవి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో తొ...

Read More
AP CM Chandrababu : ల్యాండ్‌ గ్రాబింగ్‌ బిల్లు వచ్చాక నేరాలపై పీడీ కేసులు : సీఎం చంద్రబాబు

March 5, 2025

AP CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు బాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి అరకు కాఫీతోపాటు జ్ఞాపికను అందజేశారు. చంద్రబాబుతోపాటు కేంద్ర...

Read More
UP Assembly : ఎమ్మెల్యే నిర్వాకం.. గుట్కా నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌ నిర్ణయం

March 5, 2025

UP Assembly : యూపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యే గుట్కా తిని కార్పెట్‌పై ఉమ్మివేయగా, స్పీకర్‌ సతీశ్‌ మహాన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుట్కా వినియోగంపై కీల...

Read More
Granddaughter's Chat : మనవరాలి చిట్‌చాట్‌.. అమ్మమ్మ అకౌంట్ నుంచి రూ.80 లక్షలు మాయం

March 5, 2025

Granddaughter's Chat : ఓ బాలిక తెలియకుండా చేసిన తప్పుకు తీవ్ర నష్టం జరగడమే కాకుండా తన అమ్మమ్మ బ్యాంకు ఖాతాలోని రూ.80 లక్షలు పోగొట్టుకునేలా చేసింది. అయితే పాఠశాల ఉపాధ్యాయుడి సహాయంతో కుటుంబం మోసం నుంచి ...

Read More
Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్‌లో పెను ప్రమాదం.. మంచుల్లో 57 మంది కార్మికులు

February 28, 2025

57 Workers Feared Trapped In Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్‌లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. చమోలి జిల్లాలో జరిగిన హిమపాతం కింద కనీసం 57 మంది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కార్మికులు చిక్కుకున్నట్లు అధి...

Read More
shivaji maharaj jayanti 2025: యుగ పురుషుడు.. ఛత్రపతి శివాజీ

February 19, 2025

Chhatrapati Shivaji Maharaj's 395th birth anniversary: హైందవ జాతి గర్వించదగిన యుగపురుషులలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ప్రాతఃస్మరణీయులు. మరాఠా నేలపై జన్మించి మ్లేచ్ఛుల కబంధ హస్తాలలో మగ్గిపోతున్న భరతమాత దాస్...

Read More
RBI Restrictions: బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోకుండా ఆర్బీఐ ఆంక్షలు.. బారులు తీరిన కస్టమర్లు!

February 14, 2025

RBI imposes restrictions on Mumbai-based New India Co-op Bank: ఆర్బీఐ మరో బ్యాంకుపై ఆంక్షలు విధించింది. ముంబైకి చెందిన న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఎలాంటి లావాదేవీలు జరప...

Read More
Kolkata Doctor Case: ఆర్జీకర్‌ హత్యాచార ఘటన కేసులో - తుది తీర్పు వెలువరించిన కోర్టు, సంజయ్‌రాయ్‌కి జీవిత ఖైదు

January 20, 2025

Kolkata RG Kar Rape and Murder Case: కోల్‌కతా డాక్టర్‌ హత్యాచారం ఘటనలో సోమవారం తుది తీర్పు వెలువడింది. పశ్చిమ బెంగాల్‌ ఆర్జీకర్‌ ఆస్పత్రి ట్రైయినీ డాక్టర్‌ (అభయ) హత్యాచార కేసులో దోషిగా నిర్దారించిన సం...

Read More
Modi Kuwait Tour: కువైట్‌ పర్యటనకు బయలుదేరిన మోదీ -43 ఏళ్ల తర్వాత తొలిసారిగా..

December 21, 2024

PM Modi Kuwait Tour: ప్రధాని నరేంద్ర మోదీ కువైట్‌లో పర్యటించనున్నారు. ఆ దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న ఆయన నేడు శనివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత...

Read More
Maharashtra CM: 'మహా' సీఎం పదవిపై ఉత్కంఠ! - సీఎం ఎవరంటే..

December 3, 2024

మరో మూడు రోజుల్లో మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం కొలువు తీరనుంది. ఫలితాలు వెల్లడై రెండు వారాలు కావోస్తున్న ఇప్పటికీ సీఎం ఎవరనేది స్పష్టత రాలేదు. దీనిపై మహాయుతి కూటమి తర్జనభర్జన అవుతుంది. ఈ క్రమంలో దేశవ్య...

Read More
Sukhbir Badal: మాజీ డిప్యూటీ సీఎంకు అకాల్ తఖ్త్ - స్వర్ణ దేవాలయంలో శిక్ష అమలు

December 3, 2024

Sukhbir Singh Badal Punishment: సిక్కుల అత్యున్నత ఆధ్యాత్మిక విభాగంగా పరిగణించే అకాల్ తఖ్త్‌ సోమవారం కీలక తీర్పును వెల్లడించింది. మతపరమైన, రాజకీయ పరమైన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు గానూ పంజాబ్‌ మా...

Read More
Eknath Shinde: మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు

December 3, 2024

Eknath Shinde Hospitalised: ప్రస్తుతం దేశమంతా మహారాష్ట్ర వైపే చూస్తుంది. ఆ రాష్ట్రంలో సీఎం పీఠాన్ని దక్కించుకునేది ఎవరనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. షిండే? ఫడ్నవీస్‌ ఎవరూ 'మహా' సీఎం అనే చర్చ జరుగుతున్న క...

Read More
PM Modi: దేశంలోనే నెంబర్‌ వన్‌ నాయకుడిగా ప్రధాని మోదీ - ముఖ్యమంత్రుల్లో పవర్ఫుల్‌ సీఎంగా చంద్రబాబు టాప్‌

November 13, 2024

Most Powerful Leaders In India: దేశంలో రాజకీయంగా అత్యంత శక్తిమంతమైన ప్రధానిగా నరేంద్రమోదీ నిలిచారు. 2024 దేశంలోని రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి, సామార్థ్యాలపై ఇండియా టూడే సర్వే...

Read More
Reservation For Locals in Karnataka: కర్ఱాటకలోని ప్రైవేట్ పరిశ్రమలలో స్థానికులకుపెద్ద పీట వేస్తూ మంత్రి వర్గ తీర్మానం

July 17, 2024

కర్ఱాటకలోని ప్రైవేట్ పరిశ్రమలలో సి మరియు డి గ్రేడ్ పోస్టులకు కన్నడిగులు లేదా స్థానిక నివాసితులకు 100 శాతం రిజర్వేషన్లను తప్పనిసరి చేస్తూ కర్ణాటక మంత్రివర్గం ఆమోదించింది. అయితే, సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పరిశ్రమ దిగ్గజాల నుండి తీవ్ర విమర్శలు రావడంతో దానిని తొలగించారు

Read More
IAS Trainee Puja Khedkar: నకిలీ చిరునామాతో వైకల్య ధ్రువీకరణ పత్రం పొందిన పూజా ఖేద్కర్

July 17, 2024

మహారాష్ట్రలోని ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తన వైకల్య ధృవీకరణ పత్రాన్ని పొందేందుకు పూణెలో నకిలీ చిరునామాను సమర్పించారు. 'వైకల్య ధృవీకరణ పత్రం' అధికారికంగా యశ్వంతరావు చవాన్ మెమోరియల్ హాస్పిటల్, పింప్రి ద్వారా జారీ చేయబడింది.

Read More
Assembly Bypolls: ఎన్డీఏకు షాక్.. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి హవా

July 13, 2024

దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలలో జరిగిన 13 అసెంబ్లీ స్దానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి10 సీట్లు, బీజేపీ 2 సీట్లు గెలుచుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లో 4, హిమాచల్ ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్ 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ లోని ఒక్కో స్దానానికి జూలై 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది.

Read More
Jammu and Kashmir Lt Governor: జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో మార్పులు.. లెఫ్టినెంట్ గవర్నర్ కు మరిన్ని అధికారాలు

July 13, 2024

జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు మరిన్ని అధికారాలను కల్పిస్తూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 నిబంధనలను సవరించింది.

Read More
Emergency Day: జూన్ 25ను రాజ్యాంగ హత్యాదినంగా ప్రకటించిన కేంద్రం

July 12, 2024

ఇకపై ప్రతి సంవత్సరం జూన్ 25వ తేదీని 'సంవిధాన్ హత్యా దివస్'గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Read More
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు

July 12, 2024

లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

Read More
Isro Spy Case: ఇస్రో గూఢచర్యం కేసు: మహిళ తన కోరికను తిరస్కరించడంతో మాజీ శాస్త్రవేత్తలను ఇరికించిన పోలీసు అధికారి

July 11, 2024

1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసు కల్పితమని సీబీఐ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది, మాల్దీవులకు చెందిన ఒక మహిళ తనతో లైంగిక సంబంధానికి అంగీకరించకపోవడంతో ఈ కేసులో శాస్త్రవేత్తలను తప్పుగా ఇరికించడంలో కేరళ పోలీసు స్పెషల్ బ్రాంచ్ మాజీ అధికారి చురుకైన పాత్ర పోషించారని సీబీఐ ఆరోపించింది.

Read More
Lightning Strikes in U.P. : యూపీలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో పిడుగులు పడి 11 మంది మృతి

July 11, 2024

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోపిడుగుపాటు కారణంగా 11 మంది మరణించగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రతాప్‌గఢ్‌లోని పోలీసు మరియు జిల్లా పరిపాలన సంయుక్త బృందాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి .

Read More
Muslim Women Alimony: విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ భరణం కోరవచ్చు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

July 10, 2024

విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ తన భర్త నుండి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. విడాకుల తర్వాత తన భార్యకు భరణం చెల్లించాలనే ఆదేశాలను సవాలు చేస్తూ ఒక ముస్లిం వ్యక్తి వేసిన పిటిషన్‌ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చి ఈ తీర్పును వెలువరించింది.

Read More
Page 1 of 62(1543 total items)