
July 27, 2025
Six dead at Mansa Devi Temple in Haridwar Temple: ఉత్తరాఖండ్లో పెను విషాదం చోటుచేసుకుంది. హరిద్వార్లోని మాన్సాదేవి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో తొ...

July 27, 2025
Six dead at Mansa Devi Temple in Haridwar Temple: ఉత్తరాఖండ్లో పెను విషాదం చోటుచేసుకుంది. హరిద్వార్లోని మాన్సాదేవి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో తొ...

March 5, 2025
AP CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు బాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి అరకు కాఫీతోపాటు జ్ఞాపికను అందజేశారు. చంద్రబాబుతోపాటు కేంద్ర...

March 5, 2025
UP Assembly : యూపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యే గుట్కా తిని కార్పెట్పై ఉమ్మివేయగా, స్పీకర్ సతీశ్ మహాన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుట్కా వినియోగంపై కీల...

March 5, 2025
Granddaughter's Chat : ఓ బాలిక తెలియకుండా చేసిన తప్పుకు తీవ్ర నష్టం జరగడమే కాకుండా తన అమ్మమ్మ బ్యాంకు ఖాతాలోని రూ.80 లక్షలు పోగొట్టుకునేలా చేసింది. అయితే పాఠశాల ఉపాధ్యాయుడి సహాయంతో కుటుంబం మోసం నుంచి ...

February 28, 2025
57 Workers Feared Trapped In Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. చమోలి జిల్లాలో జరిగిన హిమపాతం కింద కనీసం 57 మంది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కార్మికులు చిక్కుకున్నట్లు అధి...

February 19, 2025
Chhatrapati Shivaji Maharaj's 395th birth anniversary: హైందవ జాతి గర్వించదగిన యుగపురుషులలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ప్రాతఃస్మరణీయులు. మరాఠా నేలపై జన్మించి మ్లేచ్ఛుల కబంధ హస్తాలలో మగ్గిపోతున్న భరతమాత దాస్...

February 14, 2025
RBI imposes restrictions on Mumbai-based New India Co-op Bank: ఆర్బీఐ మరో బ్యాంకుపై ఆంక్షలు విధించింది. ముంబైకి చెందిన న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఎలాంటి లావాదేవీలు జరప...

January 20, 2025
Kolkata RG Kar Rape and Murder Case: కోల్కతా డాక్టర్ హత్యాచారం ఘటనలో సోమవారం తుది తీర్పు వెలువడింది. పశ్చిమ బెంగాల్ ఆర్జీకర్ ఆస్పత్రి ట్రైయినీ డాక్టర్ (అభయ) హత్యాచార కేసులో దోషిగా నిర్దారించిన సం...

December 21, 2024
PM Modi Kuwait Tour: ప్రధాని నరేంద్ర మోదీ కువైట్లో పర్యటించనున్నారు. ఆ దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న ఆయన నేడు శనివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత...

December 3, 2024
మరో మూడు రోజుల్లో మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం కొలువు తీరనుంది. ఫలితాలు వెల్లడై రెండు వారాలు కావోస్తున్న ఇప్పటికీ సీఎం ఎవరనేది స్పష్టత రాలేదు. దీనిపై మహాయుతి కూటమి తర్జనభర్జన అవుతుంది. ఈ క్రమంలో దేశవ్య...

December 3, 2024
Sukhbir Singh Badal Punishment: సిక్కుల అత్యున్నత ఆధ్యాత్మిక విభాగంగా పరిగణించే అకాల్ తఖ్త్ సోమవారం కీలక తీర్పును వెల్లడించింది. మతపరమైన, రాజకీయ పరమైన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు గానూ పంజాబ్ మా...

December 3, 2024
Eknath Shinde Hospitalised: ప్రస్తుతం దేశమంతా మహారాష్ట్ర వైపే చూస్తుంది. ఆ రాష్ట్రంలో సీఎం పీఠాన్ని దక్కించుకునేది ఎవరనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. షిండే? ఫడ్నవీస్ ఎవరూ 'మహా' సీఎం అనే చర్చ జరుగుతున్న క...

November 13, 2024
Most Powerful Leaders In India: దేశంలో రాజకీయంగా అత్యంత శక్తిమంతమైన ప్రధానిగా నరేంద్రమోదీ నిలిచారు. 2024 దేశంలోని రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి, సామార్థ్యాలపై ఇండియా టూడే సర్వే...

July 17, 2024
కర్ఱాటకలోని ప్రైవేట్ పరిశ్రమలలో సి మరియు డి గ్రేడ్ పోస్టులకు కన్నడిగులు లేదా స్థానిక నివాసితులకు 100 శాతం రిజర్వేషన్లను తప్పనిసరి చేస్తూ కర్ణాటక మంత్రివర్గం ఆమోదించింది. అయితే, సోషల్ మీడియా పోస్ట్లో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పరిశ్రమ దిగ్గజాల నుండి తీవ్ర విమర్శలు రావడంతో దానిని తొలగించారు

July 17, 2024
మహారాష్ట్రలోని ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తన వైకల్య ధృవీకరణ పత్రాన్ని పొందేందుకు పూణెలో నకిలీ చిరునామాను సమర్పించారు. 'వైకల్య ధృవీకరణ పత్రం' అధికారికంగా యశ్వంతరావు చవాన్ మెమోరియల్ హాస్పిటల్, పింప్రి ద్వారా జారీ చేయబడింది.

July 13, 2024
దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలలో జరిగిన 13 అసెంబ్లీ స్దానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి10 సీట్లు, బీజేపీ 2 సీట్లు గెలుచుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లో 4, హిమాచల్ ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్ 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ లోని ఒక్కో స్దానానికి జూలై 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది.

July 13, 2024
జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు మరిన్ని అధికారాలను కల్పిస్తూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 నిబంధనలను సవరించింది.

July 12, 2024
ఇకపై ప్రతి సంవత్సరం జూన్ 25వ తేదీని 'సంవిధాన్ హత్యా దివస్'గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

July 12, 2024
లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

July 11, 2024
1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసు కల్పితమని సీబీఐ తన ఛార్జిషీట్లో పేర్కొంది, మాల్దీవులకు చెందిన ఒక మహిళ తనతో లైంగిక సంబంధానికి అంగీకరించకపోవడంతో ఈ కేసులో శాస్త్రవేత్తలను తప్పుగా ఇరికించడంలో కేరళ పోలీసు స్పెషల్ బ్రాంచ్ మాజీ అధికారి చురుకైన పాత్ర పోషించారని సీబీఐ ఆరోపించింది.

July 11, 2024
ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోపిడుగుపాటు కారణంగా 11 మంది మరణించగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రతాప్గఢ్లోని పోలీసు మరియు జిల్లా పరిపాలన సంయుక్త బృందాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి .

July 10, 2024
విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ తన భర్త నుండి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. విడాకుల తర్వాత తన భార్యకు భరణం చెల్లించాలనే ఆదేశాలను సవాలు చేస్తూ ఒక ముస్లిం వ్యక్తి వేసిన పిటిషన్ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చి ఈ తీర్పును వెలువరించింది.

July 10, 2024
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వే పై బీహార్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న బస్సు పాల ట్యాంకర్ను ఢీకొనడంతో 18 మంది మృతి చెందగా, 19 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

July 9, 2024
:ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం యొక్క మొదటి విడత పొందిన తర్వాత దాదాపు 11 మంది వివాహిత మహిళలు తమ ప్రేమికులతో పారిపోయారు.

July 9, 2024
ముంబై లోని వర్లీ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అతను తన బీఎండబ్ల్యూ తో స్కూటర్ను ఢీకొట్టి ఒక మహిళ చనిపోవడంతో జూలై 7 నుండి పరారీలో ఉన్నాడు.
December 5, 2025

December 5, 2025

December 5, 2025

December 5, 2025
