Home/Tag: latest ap news
Tag: latest ap news
AP Government: ఏపీలో కొత్త జిల్లాల మార్పులకు కసరత్తు.. 32కి పెరిగే అవకాశం!
AP Government: ఏపీలో కొత్త జిల్లాల మార్పులకు కసరత్తు.. 32కి పెరిగే అవకాశం!

August 11, 2025

AP Government Focus on New Districts: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేయా...

Read More
Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత.. ఆరోగ్యంపై కీలక అప్డేట్
Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత.. ఆరోగ్యంపై కీలక అప్డేట్

July 20, 2025

Mudragada Padmanabham Health Update: వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శనివారం రాత్రి అనారోగ్యానికి గురికావడంతో వెంట...

Read More
Deputy CM Pawan Kalyan: మార్కాపురానికి పవన్ కళ్యాణ్..  డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా!
Deputy CM Pawan Kalyan: మార్కాపురానికి పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా!

July 4, 2025

Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. సంతమాగులూరు మండలం నుంచి రోడ్డు మార్గాన మార్కాపురం వెళ్లనున్నారు. జనసేనానికి ఘనస్వాగతం పలికేందుకు స...

Read More
AP Talliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం అప్డేట్.. ఇలా చేస్తే నేరుగా ఖాతాల్లోకి రూ.15వేలు

June 3, 2025

Documents for Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకంపై కీలక అప్డేట్ ఇచ్చింది. మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ...

Read More
Corona Virus: ఏలూరులో పెరుగుతున్న కరోనా కేసులు.. కలెక్టరేట్‌లో ఐదుగురికి పాజిటివ్

May 31, 2025

Five Members Attack Corona Virus Cases In Eluru Collectorate: ఏపీలోని ఏలూరులో కరోనా కేసులు పెరగడంతో కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లాలోని కలెక్టరేట్‌లోని ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్ల...

Read More
AP HORTICET 2025: ఏపీ హార్టిసెట్‌-2025 నోటిఫికేష‌న్ విడుద‌ల‌!

May 20, 2025

AP HORTICET 2025 Dr.YSRHU Diploma Courses: ఏపీ హార్టిసెట్‌-2025 నోటిఫికేష‌న్‌ విడుద‌లలైంది. పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డా.వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2025- 26 విద్యాసంవత్సరానికి ...

Read More
AP 10th Supplementary Exams: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పరీక్షల షెడ్యూల్ ఇదే..!

April 24, 2025

AP 10th Supplementary Exams Applications Starts from Toady: ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను సైతం విడుదల చేసింది. ఈ మేరకు టెన్త్ బోర్డు...

Read More
Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశా.. యాంకర్ శ్యామల

March 24, 2025

Anchor Shyamala Reaction On Betting Apps After Enquiry: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ శ్యామల హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఆమెను పోలీసులు సుమారు 3 గంటల ...

Read More
Nara Rohit: హీరో నారా రోహిత్‌ ఇంట తీవ్ర విషాదం - ఆయన తండ్రి కన్నుమూత

November 16, 2024

Chandrababu Naidu Brother Died: హీరో నారా రోహిత్‌ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి నారా రామ్ముర్తి నాయుడు కన్నుమూశారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు అనే విషయం త...

Read More
Narasapuram MPDO: నరసాపురం ఎంపీడీవో అదృశ్యం

July 17, 2024

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యమైనట్లు కృష్ణాజిల్లా పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో ఆయన భార్య ఫిర్యాదు చేశారు. నర్సాపురం మాధవాయిపాలెం ఫెర్రి పాటదారుడి నుంచి బకాయిలు వసూళ్ల విషయంలో ఒత్తిడికి గురైన ఎంపీడీవో రమణారావు.. జులై మూడో తేదీ నుంచి మెడికల్ లీవ్‌పై వెళ్లారు.

Read More
Gudivada Sarath Theatre: గుడివాడ శరత్ థియేటర్‌ లో వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించిన ఎమ్మెల్యే రాము

July 17, 2024

గుడివాడలో ఇన్నాళ్లూ అక్రమంగా శరత్ థియేటర్‌ను అక్రమించుకుని ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. థియేటర్లో వైసీపీ ఫ్లెక్సీలు, కొడాలి నాని ఫోటోలను తొలగించింది థియేటర్ యజమాన్యం.

Read More
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే

July 16, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది

Read More
CM Chandrababu Released White PaPer: సహజవనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

July 15, 2024

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం భూములు, ఖనిజాలు దోచుకుందని ఆరోపించారు.

Read More
Pawan Kalyan Comments: పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి.. దేశంలోనే రికార్డు నెలకొల్పాము.. పవన్ కళ్యాణ్

July 15, 2024

పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి.. దేశంలోనే ఒక రికార్డు నెలకొల్పామని.. జనసేన అదినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లడారు.

Read More
CM Chandrababu in Kolanukonda: పేదరికం లేని సమాజమే నా లక్ష్యం.. సీఎం చంద్రబాబు నాయుడు

July 13, 2024

ఏపీ సీఎం చంద్రబాబు మంగళగిరిలోని కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రానికి వెళ్లారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్వహించారు.. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More
FIR on YS Jagan: ఆర్ఆర్ఆర్ రిటర్న్ గిఫ్ట్ ..వైఎస్ జగన్, సీఐడీ మాజీ చీఫ్ సునీల్ పై కేసు నమోదు

July 12, 2024

ఏపీలో ప్రభుత్వం మారింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే ట్రిపుల్ ఆర్ టైం వచ్చింది. జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన వ్యవహారంపై సీరియస్ గా ఉన్నారు.

Read More
Chandrababu Tour in North Andhra: భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర వలసలు తగ్గుతాయి.. సీఎం చంద్రబాబు నాయుడు

July 11, 2024

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒకరోజు పర్యటనను ప్రారంభించారు. ముందుగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో .. పోలవరం ఎడమ కాల్వను ఆయన పరిశీలించారు

Read More
Rice and Pulses on Concession in AP: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రైతు బజార్లలో రాయితీపై బియ్యం, కందిపప్పు పంపిణీ

July 11, 2024

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. కందిపప్పు, బియ్యం విక్రయాలు కౌంటర్లు ప్రారంభం అయ్యాయి. నిత్యావసర సరకులను రాయితీపై అందించేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతు బజార్లలో రాయితీపై బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు

Read More
Tea with Deputy CM: టీ విత్ డిప్యూటి సీఎం.. జూపార్కుల అభివృద్దికి పవన్ కళ్యాణ్ వినూత్న ప్రణాళికలు..

July 11, 2024

విశాఖపట్నం, తిరుపతి జూలాజికల్ పార్కులను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని, ఎక్కువ మంది సందర్శకులను ఆకట్టుకునేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని  డిప్యూటీ సీఎం  పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.

Read More
Bandi Sanjay Comments: ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు.. కేంద్రమంత్రి బండి సంజయ్

July 11, 2024

ఎర్రచందనం దొంగలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Read More
Tirumala: తిరుమలలో ముగ్గురు దళారీల అరెస్ట్

July 10, 2024

తిరుమలలో దళారీ వ్యవస్థ రాజ్యమేలుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు దళారులను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. తిరుమలలో గదుల దళారులను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. ముగ్గురు దళారులు నాగ బ్రహ్మచారి, కేఈ వెంకటేశ్వరరావుతో పాటు మరో వ్యక్తిని సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు.

Read More
Nakkapally Government Hospital: నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో ఇంజక్షన్లు వికటించి 24 మందికి అస్వస్దత

July 10, 2024

ఇంజక్షన్ వికటించి 24 మంది అస్వస్థతకు గురైన ఘటన అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల వివిధ అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆసుపత్రిలో చేరారు.

Read More
White paper on Power Sector: వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసింది.. సీఎం చంద్రబాబు నాయుడు

July 9, 2024

ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు.

Read More
Kidney Racket in Guntur: రూ.30లక్షలిస్తామని నమ్మించి గుంటూరులో ఆటోడ్రైవర్ కిడ్నీ దోచేసిన ముఠా

July 9, 2024

విజయవాడలో కిడ్నీ రాకెట్ మోసం బయటపడింది. గుంటూరు కేవిపి కాలనీలో ఉండే మధుబాబు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాడు. కరోనా సమయంలో ఏం చేసినా కలిసి రాకపోవడంతో ఆటో వేసుకొని జీవనం సాగించాడు

Read More
Free Sand Policy in A.P.: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం

July 8, 2024

ఏపీలో  నేటి  నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. మొదట అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్‌ల నుంచి ఇసుకను అందజేస్తుంది.

Read More
Page 1 of 32(789 total items)