Ladakh: లడఖ్లో ఘోర ప్రమాదం.. మంచు చరియలు విరిగిపడి ఏడుగురి మృతి
March 28, 2026
ladakh: లడఖ్లో ఘోర ప్రమాదం జరిగింది. జమ్మూ కశ్మీర్లోని లడఖ్ జోజిలా పాస్ వద్ద సంభవించిన భారీ హిమపాతం ఏడుగురి ప్రాణాలు తీసింది. శ్రీనగర్-లెహ్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయి.
Read More
_1774700757000.jpg&w=1920&q=35)