April 24, 2026
prime minister narendra modi:పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోల్కతాలోని హుగ్లీ నది తీరంలో గడిపిన ఆహ్లాదకర క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శుక్రవారం ఉదయం ఆయన హుగ్లీ నదిలో బోట్ రైడ్కు వెళ్లడమే కాకుండా, స్వయంగా కెమెరా చేతపట్టి నది అందాలను బంధించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పంచుకుంటూ తన అనుభూతులను నెమరువేసుకున్నారు.
Read More

_1767973930419.png&w=1920&q=80)

_1767701205372.png&w=1920&q=80)





_1765454875857.jpg&w=1920&q=80)



