April 17, 2026
congress dharna: పార్లమెంట్ ఆవరణలో టీ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, కేంద్రమంత్రి కిషన్రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Read MoreApril 17, 2026
congress dharna: పార్లమెంట్ ఆవరణలో టీ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, కేంద్రమంత్రి కిషన్రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Read MoreApril 14, 2026
union minister kishan reddy: తెలుగు ప్రజలను కాంగ్రెస్సే బంట్రోతులుగా చూసిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. అంజయ్య, ఇతర ముఖ్యమంత్రులను కాంగ్రెస్ పెద్దలు ఎలా అవమానించారో ప్రజలు గమనించారన్నారు.
Read MoreApril 8, 2026
rammohan naidu press meet: దేశవ్యాప్తంగా విమానాశ్రయాలపై వస్తోన్న డిమాండ్లను పరిశీలిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అశ్వినీ వైష్ణవ్, కిషన్రెడ్డిలతో కలిసి రామ్మోహన్ సమావేశమయ్యారు.
Read MoreMarch 29, 2026
union minister kishan reddy: దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే యువతే కీలకమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ‘యువ భారత్ రన్’ నిర్వహించారు.
Read MoreMarch 25, 2026
union minister kishan reddy: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భీకర దాడులు చేస్తోంది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో భారత్లో గ్యాస్, చమురు కొరత నెలకొన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పందించారు.
Read More_1770720529301.png&w=1920&q=80)
February 10, 2026
kishan reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం తన పేరును మార్చి పిలవడంపై కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. "నా పేరును మా తల్లిదండ్రులు పెట్టారని, దాన్ని మార్చే అధికారం మీకు లేదని స్పష్టం చేశారు''.
Read More
February 1, 2026
kishan reddy: దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ముందుకు తీసుకెళ్లేలా కేంద్ర బడ్జెట్-2026ను రూపకల్పన చేశారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. బడ్జెట్పై ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రైతన్నలకు అండగా నిలిచేందుకు ఎరువుల రాయితీని కేంద్రం పెంచిందని పేర్కొన్నారు.
Read More
January 24, 2026
bhatti vikramarka key comments on singareni: సింగరేణి, నైని బొగ్గు బ్లాక్ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. తెలంగాణకు ఆత్మ సింగరేణి అని అన్నారు.
Read More_1769181779036.jpg&w=1920&q=80)
January 23, 2026
medaram jatara 2026: మేడారం మహా జాతరను వైభవంగా నిర్వహించేందుకు కేంద్రం ముందడుగు వేసింది. మహా జాతర కోసం కేంద్ర పర్యాటక, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా రూ. 3.70 కోట్ల నిధులు రిలీజ్ చేశాయి. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు విడులయ్యాయి.
Read More
December 21, 2025
kishan reddy's open letter to sonia gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని విమర్శించారు. 6 గ్యారంటీలు, మేని ఫెస్టో అమలు గురించి ఎప్పుడైనా తెలుసుకునేందుకు ప్రయత్నించారా అని సోనియా గాంధీకి ప్రశ్నించారు.
Read More
July 19, 2025
Hyderabad: పదేళ్లుగా భారత్ ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తోందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్స్ లో ఇండియా నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. హైద...
Read More
July 1, 2025
Kishan Reddy Strong Counter to congress and brs about Telangana BJP President: తెలంగాణ కొత్త అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రామచందర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అయితే ఆయన ఎంపికపై కాంగ్రెస్ నాయకులతో పాటు బీఆ...
Read More
June 30, 2025
New Telangana BJP Chief: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికలో ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన మార్క్ను చూపించారు. నిన్న మొన్నటి వరకూ అధ్యక్ష బరిలో ఉన్న హేమాహేమీలను కాదని, తన అనుచ...
Read More
June 22, 2025
PM Modi: ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో అక్షరాస్యతా శాతం పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ సుచిత్ర ఆధ్వర్యంలో పది, ఇంటర్, డిగ్రీ ఫలితాల్లో ప్రతి...
Read MoreJune 1, 2025
Kishan Reddy challenges Congress : దేశాభివృద్ధిపై చర్చకు సిద్ధమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ సర్కారుకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తే...
Read MoreMay 30, 2025
Union Minister Kishan Reddy : పాకిస్థాన్తో జరిగిన యుద్ధంతో దేశ ప్రజలు పండుగ చేసుకుంటుంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిలు మాత్రం అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని కేంద్ర మ...
Read MoreMay 22, 2025
Kishan Reddy inaugurates Begumpet Railway Station: తెలంగాణలో రైల్వేల అభివృద్ధి వేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అమృత్ భారత్ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా 103 రైల్వేస్టేషన్ల ప్రారం...
Read MoreMarch 23, 2025
Kishan Reddy : ఇప్పటివరకు డీలిమిటేషన్పై ఉన్న చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీనేనని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణాది రాష్ట్ర...
Read MoreMarch 15, 2025
Kishan Reddy : డీలిమిటేషన్ చేస్తే సీట్లు తగ్గుతాయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. పునర్విభజనకు సంబంధించి 2009లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి విధానాలు ఇప్ప...
Read MoreFebruary 9, 2025
BJP leaders celebrate Delhi victory at State office In Hyderabad: ఢిల్లీలో బీజేపీ గెలిచిన విధంగా తెలంగాణలోనూ బీజేపీ గెలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో బీజేపీ...
Read MoreJanuary 22, 2025
Union Minister Kishan Reddy says Coal sector will create 5 lakh jobs: రాబోయే రోజుల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బొగ్గు...
Read MoreDecember 2, 2024
Kishan Reddy says BJP Charge Sheet on Congress Failures: అసమర్థతలో, అసత్యాల ప్రచారంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర కిషన్రెడ్డి విమర్శించారు. ఆదివారం హై...
Read MoreJune 10, 2024
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్లు ఢిల్లీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన కిషన్రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న దానిపై ఢిల్లీ బీజేపీ జాతీయ అధినాయకత్వం కీలక చర్చలు జరుపుతోంది. ఇవాళ దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Read MoreNovember 5, 2023
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ఛైర్మన్ డా.లక్ష్మణ్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది.
Read MoreOctober 18, 2023
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో టీబీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బి.జె.పి. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్ చర్చలు జరిపారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
Read MoreApril 27, 2026
_1777295689963.webp&w=1920&q=35)
April 27, 2026
