March 14, 2026
sanjay cart to anjanna temple:కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరుతో కరీంనగర్లో భారీ పాదయాత్ర చేపట్టారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుంచి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయం వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ పాదయాత్ర చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Read More






_1773547833131.jpg&w=1920&q=75)