
April 24, 2026
bandi sanjay kumar:కరీంనగర్లో జరిగిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను ఆయన “ప్రభుత్వ హత్య”గా అభివర్ణిస్తూ, రాష్ట్ర ప్రభుత్వంపై కఠిన విమర్శలు గుప్పించారు. సమస్యలను పరిష్కరించడానికి బదులుగా కాలయాపన కోసం కమిటీలు వేస్తూ ప్రజలను, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
Read More







