
February 28, 2026
cm chandrababu: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Read More
February 28, 2026
cm chandrababu: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Read More
February 28, 2026
chandrababu: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ప్రమాద స్థలికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. పేలుడు ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Read More_1772277367111.jpg&w=1920&q=80)
February 28, 2026
cm chandrababu shocked over vetlapalem incident: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా కేంద్రంలో సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read More
January 17, 2026
cm chandrababu speech at kakinada: గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని తయారు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం కాకినాడలో రూ.18వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శంకుస్థాన చేశారు.
Read More_1768232869678.png&w=1920&q=80)
January 12, 2026
kakinada: సంక్రాంతి పండుగ వేళ కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రౌతులపూడి మండలం సారలంకలో గ్యాస్ సిలిండర్ పేలి దాదాపు 38 పూరిళ్లు దగ్ధమయ్యాయి. దీంతో 120 మంది నిరాశ్రయులయ్యారు. గ్రామంలోని మూడు ఇళ్లు మినహా అన్నీ పూరిగుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి.. అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు.
Read More_1768045484361.png&w=1920&q=80)
January 10, 2026
pawan kalyan: కులానికో కలర్ ఉంటుందా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లాలోని రంగరాయ మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఇంకా కులాలపైనే మాట్లాడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read More_1767841827689.jpg&w=1920&q=80)
January 8, 2026
deputy cm pawan kalyan kakinada tour: కాకినాడ జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రేపు పిఠాపురంలో జరగనున్న సంక్రాంతి సంబరాలకు డిప్యూటీ సీఎం పవన్ శ్రీకారం చుట్టనున్నారు.
Read More_1767243531599.jpg&w=1920&q=80)
January 1, 2026
antarvedi tragedy on new year 2026: కాకినాడ జిల్లాలో న్యూయర్ వేడుకల వేళ విషాదం నెలకొంది. ఓ కారు అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేదిలో చోటుచేసుకుంది. కాకినాడకు చెందిన ముగ్గురు యువకులు కారులో నూతన వేడుకల కోసం అంతర్వేదికి వచ్చారు. ముందుగా ఓ హోటల్కు భోజనానికి వెళ్లారు. అనంతరం థార్ కారును అర్ధరాత్రి 12 గంటల సమయంలో బీచ్కు తీసుకెళ్లారు.
Read MoreJanuary 3, 2025
Seven Families Banished From kakinada uppumilli Village issue: ఏపీలో దారుణం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని ఉప్పుమిల్లి గ్రామంలో ఏకంగా ఏడు కుటుంబాలను గ్రామం నుంచి వెలివేశారు. అయితే ఆ ఏడు కుటుంబాలను ...
Read MoreJuly 2, 2024
కాకినాడ కలెక్టరేట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, అటవీ, పొల్యూషన్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలన్నారు.
Read MoreApril 24, 2024
కాకినాడలో రౌడీయిజం ఎక్కువైపోయింది, గంజాయికి కేంద్రస్థానంగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాకినాడ లోక్ సభ స్థానం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
Read MoreJanuary 3, 2024
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కాకినాడలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద పెంచిన పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం రంగరాయ వైద్య కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు
Read MoreDecember 28, 2023
త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కసరత్తు ప్రారంభించారు. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఇంచార్జ్లతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై ఇంచార్జ్ల అభిప్రాయాలని తెలుసుకున్నారు.
Read MoreJune 19, 2023
తాను కమిట్మెంట్తో పార్టీ స్టార్ట్ చేశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం ఉన్న సీఎంలా అద్భుతాలు చేస్తానని చెప్పనని.. మత్స్యకారుల ప్రతీ సమస్యను నిజాయితీతో పరిష్కరిస్తానని పవన్ అన్నారు. కాకినాడ జగన్నాథపురం, ఏటిమొగలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు.
Read MoreMarch 17, 2023
ఏపీలోని కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. జరిమానా కట్టమన్నందుకు రవాణాశాఖ అధికారిపై కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
Read MoreNovember 17, 2022
ఏపీ కాకినాడ జిల్లా తునిలో తెదేపా నాయకుడు, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషధారణలో వచ్చిన దుండగుడు భిక్షాటన చేస్తున్నట్టుగా నటించి తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరిరావుపై దాడి చేశాడు. ఈ దాడిలో శేషగిరిరావు చేతికి, తలకు బలమైన గాయాలయ్యాయి.
Read MoreOctober 28, 2022
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ప్రారంభించిన నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ .
Read MoreOctober 23, 2022
స్కూలుకు వెళ్లిన విద్యార్ధినులు హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయిన ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకొనింది.
Read MoreOctober 8, 2022
ప్రేమించమంటూ వెంటపడిన ఓ యువకుడు, తన ప్రేమను నిరాకరించిందని యువతిపై పగ పెంచుకుని ఆమెపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కూరాడలో చోటుచేసుకుంది.
Read MoreSeptember 6, 2022
కాకినాడ రూరల్ లోని వలసపాడు కేంద్రీయ విద్యాలయంలోని విద్యార్ధులు అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురైయ్యారు. 5,6 తరగతి గదుల్లో 30 మంది విద్యార్ధులు ఊపిరాడక కళ్లు తిరిగి పడిపోయారు. అస్వస్థతకు గురైన విద్యార్ధులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Read MoreAugust 29, 2022
కాకినాడ జిల్లా వాకలపూడి ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఆగష్టు 12వ తేదీన ఇదే పరిశ్రమ లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన మరవకముందే మరో ప్రమాదం జరగడంతో కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
Read MoreAugust 19, 2022
కాకినాడ జిల్లాలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు భారీ పేలుడు చోటు చేసుకొంది. ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఇవాళ ఉదయం ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో కన్వేయర్ బెల్ట్ వద్ద పేలుడు చోటు చేసుకొంది.
Read MoreMarch 15, 2026
March 14, 2026
March 14, 2026