
February 28, 2026
mangalagiri janasena office:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.ఈ ఘటన అనంతరం భద్రతా లోపాలపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా విభాగానికి చెందిన ఐదుగురిపై చర్యలు తీసుకున్నారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ బి. పెంటారావుతో పాటు నలుగురు కానిస్టేబుళ్లను మాతృశాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Read More
_1767603371434.jpg&w=1920&q=80)
_1765676151696.jpg&w=1920&q=80)