
January 13, 2026
andhra pradesh:ఏపీకి కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఆరోగ్య రంగానికి సంబంధించిన ఆఖరి విడతగా రూ.567 కోట్ల గ్రాంటును కేంద్రం రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.


_1768050066927.png)

_1767603371434.jpg)
_1765676151696.jpg)








