
February 25, 2026
mla vamsikrishna srinivas yadav:విశాఖపట్నం బీచ్లో తగిన మౌళిక సదుపాయాలు లేకపోవడం వల్ల పర్యాటకులు ఇతర ప్రదేశాలకు, ముఖ్యంగా గోవా వంటి ప్రదేశాలకు వెళ్తున్నారని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించినందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read More
_1767603371434.jpg&w=1920&q=80)


_1773547833131.jpg&w=1920&q=75)