_1770892519796.png&w=1920&q=80)
Jaish-e-Mohammed: ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక.. ఎర్రకోట దాడి వెనుక జైషే హస్తం!
February 12, 2026
jaish-e-mohammed: గతేడాది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన రక్తపాతానికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థే సూత్రధారి అని ఐక్యరాజ్యసమితి సంచలన నివేదికలో వెల్లడించింది.
Read More

