March 6, 2026
t20 wc 2nd semis:ముంబై వాంఖడే మైదానంలో పరుగుల వరద పారింది. ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో టీం ఇండియా ఇంగ్లాండ్పై 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. సంజు శాంసన్ మెరుపు బ్యాటింగ్, చివరిలో బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్తో భారత్ కీలక సమయంలో నిలబడి విజయం అందుకుంది.
Read More
























_1773564535473.jpg&w=1920&q=75)