April 23, 2026
govt on petrol price hike: అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం కొట్టిపారేసింది. లీటరుకు రూ.25-28వరకు పెరగొచ్చంటూ వచ్చిన కొన్ని మీడియా కథనాలను ఖండించింది.
Read MoreApril 23, 2026
govt on petrol price hike: అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం కొట్టిపారేసింది. లీటరుకు రూ.25-28వరకు పెరగొచ్చంటూ వచ్చిన కొన్ని మీడియా కథనాలను ఖండించింది.
Read MoreApril 23, 2026
india-bound ship seized by irgc: ఇండియాకు వస్తున్న కార్గో షిప్తోపాటు మరో నౌకను ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (irgc) నౌకాదళం స్వాధీనం చేసుకుంది.
Read More
April 21, 2026
pakistan: భారత విమానాలు తమ గగనతలాన్ని ఉపయోగించుకోకుండా పాక్ మంగళవారం నిషేధాన్ని మరో నెలరోజుల పాటు పొడిగించింది. 2025 ఏప్రిల్ 24 నుంచి భారత విమానాలకు పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసింది.
Read More
April 19, 2026
firing on indian tanker:హోర్ముజ్ జలసంధిలో జరిగిన తాజా కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేసింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ కీలక సముద్ర మార్గంలో భద్రతపై అనిశ్చితి నెలకొంది. ప్రపంచ చమురు, వాయువు సరఫరాలో సుమారు ఐదో వంతు ఈ మార్గం ద్వారా రవాణా అవుతుంది.
Read MoreApril 19, 2026
india iran ships firing hormuz:హార్మూజ్ జలసంధిలో భారతీయ వాణిజ్య నౌకలపై జరిగిన కాల్పుల ఘటన అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకు దారి తీసింది. ముడి చమురుతో ప్రయాణిస్తున్న రెండు భారతీయ నౌకలు ఈ కీలక సముద్ర మార్గం గుండా వెళ్తుండగా, ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) గన్బోట్లు వాటిపై కాల్పులు జరిపినట్లు సమాచారం.
Read MoreApril 9, 2026
iran-usa war: భారత ఇంధన రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఆంక్షల కారణంగా ఏడేళ్లుగా నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు దిగుమతులు మళ్లీ ప్రారంభమయ్యాయి.
Read MoreApril 8, 2026
indian citizens: ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులకు కేంద్రం మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. వెంటనే అక్కడి నుంచి బయలు దేరాలని సూచించింది. అక్కడి పరిణామాల దృష్ట్యా ఇరాన్లోని ఇండియన్ ఎంబసీ బుధవారం ఎక్స్లో పోస్టు పెట్టింది.
Read MoreApril 1, 2026
china cctvs: మేకిన్ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తోన్న కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ నిబంధనల మేరకు చైనాలో తయారైన సీసీ కెమెరాలకు ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి కేంద్రం నిరాకరించింది.
Read MoreMarch 31, 2026
condom shortage: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భీకర దాడులు కొనసాగిస్తోంది. దీంతో పశ్చిమసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్లో గ్యాస్, చమురు కష్టాలు వచ్చాయి. అన్నీ వస్తువులపై తీవ్ర ప్రభావం పడింది.
Read MoreMarch 29, 2026
india: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భీకర దాడులు కొనసాగిస్తోంద. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది.
Read MoreMarch 21, 2026
hormuz:హర్మూజ్ జలసంధి సమీపంలో విధులు నిర్వహిస్తున్న భారతీయ నౌకా కెప్టెన్ ఆకస్మిక మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఝార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీకి చెందిన రాకేశ్ రంజన్ (43) ‘అవానా’ అనే చమురు రవాణా నౌకకు కెప్టెన్గా పనిచేస్తున్నారు. ఈ నౌక చమురుతో భారత్ వైపు ప్రయాణం మొదలుపెట్టిన సమయంలో, హర్మూజ్ జలసంధికు సుమారు 14 నాటికల్ మైళ్ల దూరంలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 18న రంజన్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.
Read MoreMarch 17, 2026
lpg carrier: ఎల్పీజీ చమురుతో రెండో నౌక మంగళవారం గుజరాత్ పోర్టుకు చేరుకుంది. ఎల్పీజీ ట్యాంకర్లతో కూడిన ఎంటీ నందాదేవి నౌక గుజరాత్లోని వాడినార్ పోర్టుకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
Read MoreMarch 16, 2026
iran:ఇరాన్లో అమెరికా–ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా విద్యార్థులు, యాత్రికులు, ఉద్యోగాల కోసం అక్కడ ఉన్న భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది.
Read MoreMarch 12, 2026
iran-india: ఎట్టకేలకు హార్ముజ్ జలసంధి నుంచి పెద్దసంఖ్యలో భారతీయ చమురు నౌకలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం కమ్ముకున్న వేళ భారత్కు ఇరాన్ పచ్చజెండా ఊపింది. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్తో జరిపిన దౌత్యం మంచి ఫలితాలను ఇచ్చింది.
Read MoreMarch 12, 2026
mea on iran: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై యుద్ధం కొనసాగిస్తోంది. దీంతో భారత్లో ఇంధనం కొరత ఏర్పడింది. ఈ మేరకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.
Read MoreMarch 11, 2026
iran war: ఇండియా వైపు వస్తున్న నౌకపై దాడి జరిగింది. దీంతో ముగ్గురు గల్లంతయ్యారు. థాయ్ జెండాతో కార్గో నౌక యూఏఈలోని పోర్టు నుంచి బయలు దేరి హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు దాడి జరిగిందని రాయల్ థాయ్ నేవీ వెల్లడించింది.
Read More
March 9, 2026
china:చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్–చైనా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు ఒకదానిని మరోదాని కోసం ముప్పుగా కాకుండా అభివృద్ధికి అవకాశంగా చూడాలని ఆయన సూచించారు. ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ముందుకు సాగితే ఆసియా అభివృద్ధికి అది పెద్ద సహకారంగా ఉంటుందని తెలిపారు. బీజింగ్లో జరిగిన 14వ జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన వార్షిక మీడియా సమావేశంలో ఆయన ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు.
Read More
March 6, 2026
india:పశ్చిమాసియాలో బీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం వేళ అమెరికా నుంచి భారత్కు వచ్చే చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సమయంలో రష్యా చమురును దిగుమతి చేసుకునేందుకు భారత్కు అగ్రరాజ్యం మినహాయింపు ఇచ్చింది. విషయాన్ని యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.
Read MoreMarch 5, 2026
10 dog bites are extremely dangerous: దేశంలో కుక్కకాటు కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో ఆందోళన పెరుగుతోంది. 2025లో వీధి కుక్కల కాటు కేసులు 26.7 లక్షలకు పైగా నమోదయ్యాయి. ఇది అత్యంత ఆందోళనకరమైన పరిస్థితిని సూచిస్తోంది.
Read MoreMarch 3, 2026
defence ministry: అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు, మిస్సైళ్ల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.
Read MoreMarch 3, 2026
pv sindhu returns to india: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దుబాయ్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఆమె ఎట్టకేలకు భారత్కు చేరుకున్నారు.
Read More
February 26, 2026
prime minister modi:విపక్షాల ఆందోళనల మధ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ఇజ్రాయెల్కు వెళ్లారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన క్నెస్సెట్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరిని పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ ప్రధాని మోదీకి “స్పీకర్ ఆఫ్ ది క్నెస్సెట్ మెడల్”ను ప్రదానం చేసింది. ఈ పురస్కారం క్నెస్సెట్ అత్యున్నత గౌరవంగా భావించబడుతుంది. స్పీకర్ అమీర్ ఓహానా ఈ మెడల్ను ప్రధానికి బహుకరించారు.
Read More
February 23, 2026
india in iran: ఇరాన్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడైనా అమెరికా దాడి చేయొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో విద్యార్థుల ఆందోళనలతో పరిస్థితులు గందరగోళంగా మారాయి.
Read More
February 17, 2026
bnp secretary general mirza fakhrul islam alamgir's comments:బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో, కొత్తగా ఏర్పడబోయే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) ప్రభుత్వం భారతదేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని సంకల్పించింది. బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం అలంగీర్ స్పష్టం చేస్తూ.. మనం భారతదేశంతో యుద్ధం చేయలేము. మాట్లాడుకోవడం ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వెల్లడించారు.
Read More_1770910131883.png&w=1920&q=80)
February 12, 2026
ind vs nam: ఢిల్లీ వేదికగా నమీబియాతో జరుగుతున్న టీ20 పోరులో భారత బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. టాస్ గెలిచిన నమీబియా జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది.
Read MoreApril 23, 2026
_1776945286515.jpg&w=1920&q=35)
April 23, 2026
April 23, 2026
_1776943910238.jpg&w=1920&q=35)