
T20 world cup:సూపర్-8లో భారత్కు షాక్.. సౌత్ఆఫ్రికా చేతిలో చిత్తు చిత్తు..
February 23, 2026
t20 world cup:టీ20 ప్రపంచకప్లో భారత్ వరుస విజయాల జైత్రయాత్రకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. 2024 టోర్నీ నుంచి మొదలైన 13 మ్యాచ్ల గెలుపు పరంపర ‘సూపర్-8’ దశలో ముగిసింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన గ్రూప్-1 పోరులో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో భారత్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.





