April 8, 2026
hydra: ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో బుధవారం పర్యటించారు. ముందుగా బంజారాహిల్స్ రోడ్డు నంబరు 01లోని తాజ్ బంజారా లేక్ను పరిశీలించారు. అనంతరం శంషాబాద్ మండలం మామిడిపల్లిలోని చెరువులు, వరద కాలువల ఆక్రమణలను పరిశీలించారు. తాజ్ బంజారా హోటల్ ముందున్న బంజారా లేక్ ఆక్రమణలకు గురవ్వడమే కాకుండా.. పూర్తిగా కలుషితమై దుర్గంధభరితంగా మారిందని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు పరిసర ప్రాంత నివాసితుల ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షంచారు. కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలనలో ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు.
Read More
_1775129868581.jpg&w=1920&q=80)
_1775119123916.jpg&w=1920&q=80)


_1774583631409.jpg&w=1920&q=80)


_1774259642703.jpg&w=1920&q=80)

_1773984243446.jpg&w=1920&q=80)
_1773979913035.jpg&w=1920&q=80)
_1773710071913.jpg&w=1920&q=80)

