
January 30, 2026
tamil nadu state film awards:తమిళనాడు రాష్ట ఫిల్మ్ అవార్డులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డుల ప్రక్రియలో భాగంగా 2016 నుంచి 2022 వరకు విడుదలైన తమిళ సినిమాలకుగాను ప్రభుత్వం వీటిని ప్రకటించింది. ఇందులో కోలీవుడ్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'జై భీమ్' సినిమా ఏకంగా ఏడు జాబితాల్లో విజేతగా నిలిచి సత్తా చాటుకుంది.




_1769759257637.jpg)


_1769758156889.jpg)
_1769757387988.jpg)