
Hanumakonda Double Murder Case: భార్య, మామను తగలబెట్టిన అల్లుడు.. హనుమకొండలో వెలుగు చూసిన దారుణం!
March 18, 2026
హనుమకొండ జిల్లా కడిపికొండలో అల్లుడు ప్రవీణ్ తన భార్య రాజశ్రీ మరియు మామ రాజశేఖర్ను పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. ఈ కిరాతక హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నిందితుడిని పోలీసులు ఎలా పట్టుకున్నారో పూర్తి వివరాలు ఇక్కడ.
Read More
