_1773810596664.jpg&w=1920&q=80)
March 18, 2026
kathari eshwar kumar: కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కఠారి ఈశ్వర్కుమార్ నివాసంలో భారీ చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపింది. దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, పెద్ద ఎత్తున వెండి వస్తువులను అపహరించారు. మాజీ మంత్రి కఠారి ఈశ్వర్కుమార్ వ్యాపార నిమిత్తం హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఉంటుండగా.. ఆయన సతీమణి మధురిమ రెండు రోజుల క్రితం వ్యక్తిగత పనిపై హైదరాబాద్ వెళ్లారు.
Read More
_1767862976932.png&w=1920&q=80)
_1765683949420.jpg&w=1920&q=80)



