_1771145925141.png&w=2560&q=80)
February 15, 2026
cm revanth reddy: రాష్ట్రంలోని ప్రతి గిరిజన తండాలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని, అలాగే అన్ని తండాలకు బీటీ రోడ్ల సౌకర్యం కల్పించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని బంజారా భవన్లో నిర్వహించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని గిరిజన తండాల అభివృద్ధిపై కీలక హామీలు ఇచ్చారు.


_1771168592980.jpg&w=2560&q=75)
_1771167310117.jpg&w=2560&q=75)
_1771164533033.jpg&w=2560&q=75)
_1771161403268.jpg&w=2560&q=75)
_1771160385355.jpg&w=2560&q=75)