March 16, 2026
hyderabad: నమ్మిన బంధువే నట్టేట ముంచిన ఘటన హైదరాబాద్లోని బాలానగర్లో కలకలం రేపింది. ఆశ్రయమిచ్చిన యజమానులకే మత్తుమందు ఇచ్చి, లక్షల విలువైన సొత్తుతో ఉడాయించిన ఒక మహిళా కిలాడీ ఉదంతం "నమ్మకద్రోహానికి" నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన హిమబిందు దంపతులు బాలానగర్ ఆదర్శనగర్లో నివసిస్తున్నారు. హిమబిందు భర్త అర్చకుడిగా పనిచేస్తున్నారు. వీరి వద్దకు గుంటూరుకు చెందిన దూరపు బంధువు లక్ష్మీసర్వాని బతుకుదెరువు కోసం వచ్చింది. తమకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆమె చెప్పడంతో, జాలిపడిన హిమబిందు ఆమెకు తమ ఇంట్లోనే ఆశ్రయం కల్పించి పనిలో పెట్టుకున్నారు.
Read More

_1768208563083.png&w=1920&q=80)
_1776607318248.jpg&w=1920&q=35)