Earth Hour: హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ పిలుపు
March 28, 2026
earth hour: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే 'ఎర్త్ అవర్' (earth hour 2026) కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసీ (ghmc) హైదరాబాద్ నగరవాసులకు పిలుపునిచ్చింది. ఈ రోజు రాత్రి ఒక గంట పాటు స్వచ్ఛందంగా విద్యుత్ దీపాలను ఆపివేయడం ద్వారా భూమిని కాపాడుకుందామని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఈరోజు (శనివారం, మార్చి 28, 2026) రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్ కార్యక్రమంలో పాల్గొన్నాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read More
_1774700757000.jpg&w=1920&q=35)