Uttam Kumar Reddy: రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు..
March 13, 2026
uttam kumar reddy: రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గ్యాస్ గృహ వినియోగదారులు గందరగోళానికి గురి కాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గృహ వినియోగ దారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తామని తెలిపారు. ఒక్కరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొన్నారు.
Read More


