
April 1, 2025
German woman raped by cab driver on way to Hyderabad airport: హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ఓ జర్మనీ యువతిపై యువకులు అత్యాచారం చేశారు. ఎయిర్ పోర్టుకు వెళ్తున్న యువతికి లిఫ్ట్ ఇస్తామని చెప్పి యువక...

April 1, 2025
German woman raped by cab driver on way to Hyderabad airport: హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ఓ జర్మనీ యువతిపై యువకులు అత్యాచారం చేశారు. ఎయిర్ పోర్టుకు వెళ్తున్న యువతికి లిఫ్ట్ ఇస్తామని చెప్పి యువక...

January 1, 2024
విశాఖపట్టణంలో దారుణ ఘటన వెలుగు చూసింది. పదిమంది వ్యక్తులు ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విశాఖపట్టణంలో నివసిస్తున్న ఒడిశాకి చెందిన 17 ఏళ్ళ బాలికని భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు.

September 26, 2023
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థినిని మరో నలుగురు విద్యార్ధులు ప్రేమ పేరుతో వేధిస్తూ.. చివరికి గ్యాంగ్ రేప్ చేసి.. హత్య చేసిన గహతన స్థానికంగా కలకలం రేపుతుంది. అత్యాచారం అనంతరం బాధిత యువతికి కళ్లు పీకి, గుండు గీసి.. హత్య చేసి బావిలో పడేసినట్లు తెలుస్తుంది.

August 17, 2023
దేశంలో మహిళలు, చిన్నారులపై దాడులు ఆగడం లేదు. వాటి నియంత్రణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన.. మార్పు రావడం లేదు. అభంశుభం తెలియని చిన్నారులు పాలిట మృగాళ్లు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఎంత కఠినమైన.. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు ఉన్నా కూడా కామాంధులు జంకడం లేదు. మహిళలు,

August 15, 2023
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కాలంలో ఎక్కువగా విమర్శల పాలవుతున్నవారిలో పోలీసులు కూడా ఒకరు. సాధారణంగా అసలు పని చేయకుండా.. కొసరు పనులు చేస్తూ ప్రజల్ని అడ్డగోలుగా దోచుకునే వారిలో రాజకీయ నేతలు మొదట ఉంటే.. వారి తర్వాత పోలీసులు ఉంటారని సగటు మనిషి అభిప్రాయపడుతుంటారు.

August 10, 2023
మణిపూర్లో మరో సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. మే 3న జాతి ఘర్షణలు చెలరేగడంతో చురాచంద్పూర్లోని తన ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా తనపై కుకీ వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని 37 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.

July 29, 2023
ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశంలో మహిళలు, చిన్నారులకు.. బయటే కాదు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుంది అనే ఘటనలు రోజు మనం చూస్తూనే ఉంటున్నాం. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఆ అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

July 22, 2023
Manipur Atrocity: మణిపూర్ లో ఇద్దరు మహిళలపై అమానుష ఘటన జరిగిన రోజే మరొక దారుణం జరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ప్రదేశానికి 40 కిలోమీటర్ల దూరంలో మరో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది.

July 16, 2023
మధ్యప్రదేశ్ లోని దతియా జిల్లాలో ఒక మహిళపై సామూహిక అత్యాచారం మరియు ఆమె మైనర్ సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు నిందితులలో మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడి కుమారుడు కూడా ఉన్నాడు. బాధితురాలి బంధువులు మరియు స్థానికులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు. దీనితో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

July 9, 2023
విశాఖపట్టణంలో పద్నాలుగేళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు 20 రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని 104 ఏరియా బాపూజీ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పు రావడం, కుటుంబ సభ్యులతో ముభావంగా ఉండడం, చదువులో శ్రద్ధ తగ్గడం వంటివి గమనించిన తల్లి గట్టిగా నిలదీసింది

July 5, 2023
అస్సాంలోని గువాహటిలో అత్యంత దారుణ ఘటన జరిగింది. మాటలు రాని ఓ మూగ తల్లి, ఆమె కుమార్తెపై 8 మంది దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం నిందితులు బాధితుల ప్రైవేటు భాగాలపై కారంపొడి జల్లి పరారయ్యారు. మే 17న ఈ ఘటన జరగ్గా ఇన్నాళ్లూ బయటకు రాలేదు. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

March 31, 2023
తనకు జరిగిన అన్యాయం గురించి యువతి కుటుంబ సభ్యులకు తెలిపడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

February 19, 2023
Gang Rape: మహిళలపై అత్యాచారల నివారణకు.. ఆడ పిల్లల రక్షణకు దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వారిపై దాడులు ఆగడం లేదు. ఎన్ని కఠిన శిక్షలు విధించిన మానవ మృగాల్లో మార్పు రావడం లేదు.

February 17, 2023
Gang Rape In Konaseema : కామంతో కళ్ళు మూసుకుపోతున్న మృగాళ్లు ఆడవారిపై హింసాకాండను కొనసాగిస్తూనే ఉంటున్నారు. చిన్నా, పెద్ద తారతమ్యాలను మరచిపోతూ.. వావివరసాలను సైతం గాలి కొదిలేస్తూ పశువుల కన్నా హీనంగా ప్...

November 8, 2022
నగరంలోని మీర్ పేట్ లో మరో దారుణం చోటుచేసుకొనింది. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు.

November 1, 2022
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. శ్మశానవాటికలో యువతి పై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

October 23, 2022
ఛత్తీస్గఢ్లోని ఓ ఆరోగ్య కేంద్రంలో నర్సును కట్టేసి, నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసారని వారిలో ఒకరు మైనర్ అని పోలీసులు తెలిపారు.

October 15, 2022
రోజురోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులపై మృగాళ్ల విరుచుకుపడుతున్నారు. ఎన్ని చట్టాలు చేసినా ఈ కామాంధులు అరాచకాలకు అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో ఓ విద్యార్థినిపై గ్యాంగ్రేప్ కలకలం రేపుతుంది.

October 11, 2022
ఓ మైనర్పై బాలికపై కామంతో కళ్లుమూసుకుపోయిన కొందరు యువకులు విరుచుకుపడ్డారు. బాలిక తల్లి ముందే ఆ చిన్నారిపై దారుణానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్లోని దియోఘర్ జిల్లాలో సోమవారం వెలుగులోకి వచ్చింది.

October 5, 2022
ప్రాణాలకు కాపాడాల్సిన ఈ వైద్యుడు ఎంత క్రూరంగా ప్రవర్తించాడో తెలిస్తే ఆక్రోషం వస్తుంది. సోషల్ మీడియా స్నేహాలు ఎంత దారుణాలకు ఒడిగడతాయో చెప్పేందుకు ఈ ఘటన ఓక ప్రత్యక్ష ఉదాహరణ. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళను తన ఆసుపత్రికి రమ్మని ఆహ్వానించిన వైద్యుడు మరో ఇద్దరు వైద్యులతో కలిసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

September 26, 2022
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలుడిపై ముగ్గురు స్నేహితులు గ్యాంగ్ రేప్ కి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా భద్రత లేకుండా పోతోంది అంటూ స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

September 25, 2022
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ శివారు గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ దారుణం జరిగింది. వివాహితపై సామూహిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

September 22, 2022
ఉత్తరప్రదేశ్లో నేరాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని చెప్పవచ్చు. మొన్నామధ్య మైనర్ దళిత బాలికలైన అక్కాచెళ్లెల్లపై అత్యాచారం చేసి చెట్టుకు వేలాడదీసిన ఘటన మరువకముందే అదే తరహా ఘటన మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. యూపీలోని మొరాదాబాద్ జిల్లా ఓ మైనర్ బాలికపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఆ బాలిక సృహలోకి వచ్చిన తర్వాత రక్తం కారుకుంటూ నగ్నంగా రోడ్డుపై నడుచుకుంటూ తన ఇంటికి చేరుకుంది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.

September 15, 2022
హైదరాబాద్ లో ఏదో ఒక మూలన నిత్యం ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చి.. ఎన్ని శిక్షలు వేసినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. పసి పిల్లలని కూడా చూడకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు కామాంధులు. కాగా ఇలాంటి సంఘటనే తాజాగా పాతబస్తీలో వెలుగుచూసింది. ఓ మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
December 14, 2025

December 14, 2025

December 14, 2025

December 14, 2025

December 14, 2025
_1765727657509.png)