March 18, 2026
ex minister roja: వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ మేరకు ఆమె పార్లమెంట్లో వైసీపీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయ్యారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తొలగించబడుతున్న 600 ఏళ్ల ప్రాచీన ఆలయం గురించి ప్రస్తావించారు.
Read More



