_1773657483187.jpg&w=1920&q=80)
March 16, 2026
key announcement by union minister rammohan naidu:పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారత విమానయాన రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ల మధ్య దాడులు, ప్రతిదాడుల కారణంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ పరిణామాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో కీలక వివరాలను వెల్లడించారు.
Read More

