_1768232869678.png)
January 12, 2026
kakinada: సంక్రాంతి పండుగ వేళ కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రౌతులపూడి మండలం సారలంకలో గ్యాస్ సిలిండర్ పేలి దాదాపు 38 పూరిళ్లు దగ్ధమయ్యాయి. దీంతో 120 మంది నిరాశ్రయులయ్యారు. గ్రామంలోని మూడు ఇళ్లు మినహా అన్నీ పూరిగుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి.. అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు.



_1767504874031.jpg)


_1765356848150.jpg)

_1764952418881.jpg)











_1768838513727.jpg)
_1768837189179.jpg)
_1768835383614.jpg)
_1768831735746.jpg)
_1768827310351.jpg)