Home/Tag: farmers
Tag: farmers
Rythu Bharosa: రాష్ట్రంలో 66.19 లక్షల మందికి రైతుభరోసా
Rythu Bharosa: రాష్ట్రంలో 66.19 లక్షల మందికి రైతుభరోసా

June 23, 2025

Rythu Bharosa Money Credits: రైతుభరోసా నిధుల పంపిణీలో రాష్ట్ర సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 6 రోజుల్లో 66.19 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 7770.83 కోట్లు జమ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి...

Read More
Rythu Bharosa funs: రైతు భరోసా నిధుల విడుదల.. 9 రోజుల్లో ప్రక్రియ పూర్తి!

June 17, 2025

Telangana Govt. Releases Rythu Bharosa Funds: రైతులకు వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిన్న రైతు భరోసా నిధుల...

Read More
Farmers Pension Scheme(PM- KMY): రైతులకు అద్భుత అవకాశం.. ప్రతినెల రూ.55 డిపాజిట్ చేస్తే చాలు.. నెలకు రూ. 3వేలు పెన్షన్!

June 13, 2025

Farmers Pension Scheme - Pradhan Mantri Kisan Maandhan Yojana: కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆరుగాలం శ్రమిస్తున్న రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వ...

Read More
CM Revanth Reddy: పండగ పూట రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రూ.6వేలు

February 26, 2025

CM Revanth Reddy Good News For farm laborers: మహా శివరాత్రి పండగ పూట రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఉపాధి కూలీల ఖాతాల్లోకి రూ.6వేలు జమ చేసిం...

Read More
Telangana: సంక్రాంతికి ముందే రైతు భరోసా.. కాసేపట్లో విధి విధానాలపై స్పష్టత!

January 2, 2025

Rythu Bharosa Funds To Be Released before Sankranti: అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతన్నలను దృష్టిలో ఉంచుకుని రైతు భరోసాపై కీలక సమావేశం జరగనుంది. ఇప్పటిక...

Read More
Farmers’ 'Delhi Chalo' March: ‘చలో ఢిల్లీ’ ర్యాలీలో హైటెన్షన్.. రైతులపైకి టియర్ గ్యాస్ ప్రయోగం

December 8, 2024

Farmers’ 'Delhi Chalo' March at Shambhu Border, Police Deploy Tear Gas: ఢిల్లీ శంభు సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చలో ఢిల్లీ ర్యాలీలో భాగంగా ఢిల్లీ శంభు నుంచి ముందుకెళ్తున్న రైతులను పోలీసులన...

Read More
Delhi Chalo: ఉద్రిక్తంగా మారిన ‘ఢిల్లీ చలో’.. రైతులను అడ్డుకున్న పోలీసులు

December 7, 2024

Police Fire Tear Gas on Farmers at Shambhu Border: పంజాబ్, హర్యానా రాష్ట్రల మధ్య ఉన్న శంభు బారియర్ వద్ద న్యూఢిల్లీకి మార్చ్ చేస్తుండగా రైతులపై భాష్ఫవాయు ప్రయోగం జరిగింది. వారంతా తమ పంటకు సరైన గిట్టుబా...

Read More
Woes for Seeds: తెలంగాణలో విత్తనాల కోసం రైతుల అవస్థలు

May 29, 2024

తెలంగాణలో విత్తనాల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జనుము, జీలుగ, పత్తి విత్తనాల కోసం వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు, ప్రభుత్వ విత్తన పంపిణీ కేంద్రాల చుట్టూ అన్నదాతలు తిరుగుతున్నారు.

Read More
KTR: తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..?: కేటీఆర్

May 29, 2024

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలంగాణ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నిన్నటిదాకా గోస పడ్డ రైతులు.. నేడు విత్తనాల కోసం పడిగాపులు పడుతున్నారని పేర్కొన్నారు

Read More
Nadendla Manohar: తుఫానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.. నాదెండ్ల మనోహర్

December 6, 2023

మిచౌంగ్ తుఫాన్ తో నష్టపోయిన ప్రతిరైతు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేసారు. బుధవారం తెనాలి నియోజకవర్గం పరిధిలోని కొల్లిపర, తెనాలి రూరల్ మండలాల్లో తుఫాను కారణంగా నష్టపోయిన పంటపొలాలను డీటీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆయన పరిశీలించారు.

Read More
Farmers Handcuffed: యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసుల అత్యుత్సాహం.. రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు హాజరు

June 13, 2023

యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేశారు. రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతుల చేతులకు బేడీలు, గొలుసులు వేసి కోర్టుకు తీసుకువెళ్లారు. 14 రోజుల రిమాండ్‌ పూర్తికావడంతో రైతులను నల్గొండ జైలు నుంచి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు.

Read More
Brij Bhushan Singh advise: రెజ్లర్లకు మద్దతు నిచ్చి తప్పు చేయకండి.. రైతునేతలకు బ్రిజ్ భూషణ్ సింగ్ సూచన

May 8, 2023

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు మద్దతు నిచ్చి తప్పు చేయవద్దని రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ పంజాబ్ రైతులకు సూచించారు. పంజాబ్‌కు చెందిన రైతులు సోమవారం కిసాన్ యూనియన్ నాయకులు పోలీసు బారికేడ్లను ఛేదించారు.

Read More
Maharashtra: షాకింగ్ .. మహారాష్ట్రలో ఉల్లిపంటను తగలబెట్టిన రైతు

March 6, 2023

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఒక రైతు ఉల్లి పంట ధర పతనమవడంతో సాగుదారుల దుస్థితిని హైలైట్ చేయడానికి మరియు ప్రస్తుత విధానాలకు వ్యతిరేకంగా నిరసనగా ఉల్లి పంటను తగలబెట్టాడు.

Read More
Agriculture News: ఉల్లి సాగు చేయాలనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం!

February 21, 2023

Agriculture News: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఉల్లిపాయలు కేవలం వంట రుచి కోసమే కాదు.. కాదు.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మార్కెట్‌లో ఉల్లికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

Read More
Brinjal Cultivation: వంగ పంటలో అధిక దిగుబడి సాధించండిలా..

November 12, 2022

కూరగాయల్లో రారాజుగా పేరున్న వంకాయను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికమొత్తంలో రైతులు పండిస్తున్నారు. సరైన పద్ధతులు పాటించకపోవడం వల్ల అనేక నష్టాలు చవిచూస్తున్నారు రైతులు. ఎంత కష్టపడి ఎన్ని రసాయనిక మందులు వాడుతున్నా పంటను చీడపీడలు పట్టిపీడిస్తున్నాయని తమకు  వ్యవసాయ శాస్త్రవేత్తలు తగిన సూచనలు సలహాలు ఇచ్చి పంట దిగుబడి వచ్చేలా సహాయం చెయ్యాలని అనంత రైతలు కోరుతున్నారు. మరి దీనికి వ్యవసాయాధికారులు ఏ విధమైన సూచనలిస్తున్నారో ఓ సారి చూసెయ్యండి.

Read More
Pawan Kalyan: విద్యుత్ షాక్ గురై, ముగ్గురు రైతుల దుర్మరణం బాధాకరం.. మరో ఉడతల కేసుగా చూడద్దొంటూ వినతి.. పవన్ కల్యాణ్

October 28, 2022

పంట పొలంలో విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు రైతుల దుర్మరణ ఘటన చాలా దురదృష్టకరమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Read More
Smart meters issue: ఏపీలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. ప్రభుత్వం X రైతు సంఘాలు

October 26, 2022

ఏపీలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే అంశం తీవ్ర వివాదాస్పదమవుతోంది. వచ్చే ఏడాది మార్చిలో వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి దీనిపై అనేక విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Read More
Ap High Court: రాజధాని అమరావతిపై రేపు హైకోర్టులో విచారణ

October 16, 2022

రాజధాని అమరావతిపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ధర్మాసనం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని రైతులు హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. రేపటిదినం త్రిసభ్య ధర్మాసనం కేసును విచారించనుంది.

Read More
Maruthi Temple: మారుతికి దేవాలయం.. వింత ఆచారానికి తెర లేపిన అన్నదాతలు

October 8, 2022

పంట చేనులో అశువులబాసిన ఆ జీవికి కర్మక్రియలు చేశారు. అన్నదాతలకు అన్నంపెట్టే ప్రదేశంలో చనిపోయిన ఆ మూగ జీవికి ఏకంగా గుడే కట్టేందుకు సిద్దమైతున్నారు ఆ గ్రామస్ధులు.

Read More
Amaravathi Farmers: అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోండి...తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి

October 6, 2022

ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే అమరావతి రైతులు మహా పాదయాత్ర పేరుతో వస్తున్నారని, దాన్ని అడ్డుకోవాలంటూ తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు

Read More
Thadepally Gudem: మహా పాదయాత్రకు అడుగడుగునా నీరాజనాలు

October 4, 2022

ఒక రాజధాని-అది అమరావతిగా పేర్కొంటూ అమరావతి రాజధానుల రైతుల తలపెట్టిన మహా పాద యాత్రకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అమరావతి టు అరసవళ్లి పేరుతో తలపెట్టిన పాదయాత్ర నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. పాదయాత్ర రైతులకు సాదర స్వాగతాలతో స్థానికులు, నీరాజనాలు పలికారు

Read More
Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణం కోసం కావలిసిన అర్హతలు

September 29, 2022

కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. రైతుల్లో చాలా మందికి కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి అవగాహన లేదు. అలాంటి వాళ్ళు ఈ కంటెంట్ చదివి పూర్తి వివారాలను తెలుసుకోండి.

Read More
Jharkhand: జార్ఖండ్ లో బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీ ద్వారా విత్తన పంపిణీ

August 19, 2022

డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్, జార్ఖండ్ మరియు గ్లోబల్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ కంపెనీ, సెటిల్‌మింట్, సంయుక్తంగా రైతులకు బ్లాక్‌చెయిన్ ఆధారిత విత్తన పంపిణీని విజయవంతంగా ప్రారంభించినట్లు ప్రకటించాయి.

Read More
Punjab Government: పంజాబ్ లో రైతులకు వరిగడ్డిని తగలబెట్టే యంత్రాలు

August 17, 2022

వరి పంట కోత మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండగా, పంజాబ్ ప్రభుత్వం వరిగడ్డిని కాల్చడాన్ని నియంత్రించడానికి సిద్ధమయింది.పంట అవశేషాల నిర్వహణ (CRM) పథకం కింద ప్రభుత్వం అందించే స్టబుల్ మేనేజ్‌మెంట్ మెషీన్లు కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే 1 లక్షకు పైగా దరఖాస్తులను స్వీకరించింది.

Read More
Page 1 of 2(26 total items)