March 2, 2026
road accident in eluru:ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెదవేగి మండలం జానంపేటలో ఓ బైకు అతివేగంతో కాలేజీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు స్పాట్లోనే మృతి చెందారు. బస్సులో ఉన్న కొంతమందికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More
_1767876050028.png&w=1920&q=80)

